Home Search
%E0%B0%B8%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE %E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల.. రంగం సిద్ధం
కర్ణాటక, తెలంగాణలో గెలుపుతో ఫుల్ జోష్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే జోష్ను త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కూడా కంటిన్యూ చేయాలని భావిస్తోంది. మరిన్ని రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవాలని పావులు కదుపుతోంది....
లోక్ సభ ఎన్నికల గేమ్ షురూ అయినట్లేనా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలపైన ప్రధాన పార్టీలన్నీ కసరత్తు షురూ చేశాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పరాజయాన్ని అంతా మరిచిపోయేలా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి...
43 ఏళ్ల తర్వాత.. జాతీయ నేతలు తెలంగాణలో పోటీ..?
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేడి క్రమక్రమంగా రాజుకుంటోంది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్నప్పటికీ.. ఇప్పటి నుంచే దిగ్గజ పార్టీలు గెలుపుపై కన్నేసి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న భారతీయ...
మహాలక్ష్మి పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ పోతోంది కాంగ్రెస్ సర్కార్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని సీఎం రేవంత్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు ఉచిత...
గెలుపుపై కేసీఆర్కు ఎందుకంత కాన్ఫిడెన్స్?
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులవి.. రాష్ట్రం కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహార దీక్ష చేస్తూ.. బాగా నీరసించిపోయారు. దీంతో పోలీసులు ఆయనను బలవంతంగా నిమ్స్ కు తరలించారు. చావు నోట్లో వరకూ...
తెలంగాణ ఇచ్చింది మేమే.. త్వరలో కాంగ్రెస్ డాక్యుమెంటరీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ అధికార, ప్రత్యర్థి పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓవైపు తమ గురించి పాజిటీవ్గా చెప్పుకుంటూనే.....
రేవంత్ రెడ్డిపై రివేంజ్.. కొడంగల్లో బరిలోకి దిగనున్న షర్మిల?
తెలంగాణలో కేసీఆర్ పాలనకు ముగింపు పలుకుతాం.. కుటుంబ పాలనను అంతమొందిస్తాం.. రాజన్న రాజ్యం తీసుకొస్తామని మొన్నటి వరకు గొంతెత్తి అరిచారు వైఎస్ షర్మిల. తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి పోరుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా...
తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం
తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. త్వరలోనే హైదరాబాద్కు కాంగ్రెస్ నాయకత్వం తరలి రానుంది. కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా...
రంగంలోకి దిగుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
తెలంగాణపై కాంగ్రెస్ నాయకత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. ఈసారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఇందుకోసం కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం వరుసగా తెలంగాణలో బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్...
డా. అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులు, పాల్గొన్న ఖర్గే, సోనియా
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ హౌస్ లాన్ వద్ద బాబాసాహెబ్...