Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్ని: పవన్ కళ్యాణ్
2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏదో ఆశించి టీడీపీకి మద్ధతు ఇవ్వలేదని.. ఆంధ్రా ప్రజల భవిష్యత్తుకోసమే టీడీపీకి మద్ధతు ఇచ్చామని పవన్ కళ్యాణ్ స్పష్టం...
వైఎస్ జగన్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్
ఎటువంటి అంచనాలకు అందకుండా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత మిగిలిన కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఫోకస్...
సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ.. చించినాడ భూముల్లో అక్రమ తవ్వకాలపై చర్యలకు డిమాండ్
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ మేరకు ఆయన శనివారం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ...
సీఎం జగన్ను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు.. జీపీఎస్ సహా పలు నిర్ణయాలపై కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు పలువురు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు...
నిర్మల్ హృదయ్ భవన్ను సందర్శించిన సీఎం జగన్.. నూతన భవనం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (మంగళవారం, మే 30, 2023) విజయవాడలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన నగరంలోని రాఘవయ్య పార్క్ సమీపంలోని ప్రముఖ మిషనరీస్ ఆఫ్ చారిటీ...
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక భేటీ, విభజన సమస్యలపై...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. నేడు (సోమవారం, మే 29, 2023) ఆయన ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఇక మూడు రోజుల పర్యటనలో భాగంగా...
ఏపీలో రాజకీయంగా సంచలనం సృష్టించడానికే సీఎం జగన్ పేరు ప్రస్తావన – సీబీఐపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకి సంబంధించి అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరును సీబీఐ ప్రస్తావించడం రాష్ట్ర రాజకీయాల్లో...
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని...
రేపు విజయవాడలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమం.. ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (శుక్రవారం, మే 19, 2023) విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 'వాలంటీర్లకు వందనం' కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నగరంలోని ఏ ప్లస్...
సీఎం జగన్లా నాకు ఊరికో ప్యాలెస్ లేదు, అమరావతిలో అద్దె ఇంట్లో ఉంటున్నా – పెందుర్తి సభలో టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని, దీనికి నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సమ్మతం తెలిపారని చెప్పారు...