Home Search
దేవినేని ఉమా - search results
If you're not happy with the results, please do another search
టీడీపీ నేతల గృహ నిర్బంధం: ఉమా, గల్లా జయదేవ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత
మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనంలో భాగంగా జనవరి 7, మంగళవారం...
టీడీపీ నాయకుడు దేవినేని ఉమ అరెస్ట్
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావును గురువారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
కూల్ అవుతున్న టీడీపీ అసంతృప్త నేతలు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగించే పనిలో పడ్డారు. ఎప్పుడయితే టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితా రిలీజయిందో అప్పటి నుంచీ రెండు పార్టీలలో అసంతృప్త రాగాలు ఎక్కువ అయిపోయాయి....
మరో 2 రోజుల్లో టీడీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్
టీడీపీ, జనసేనతో కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు అంశం టీడీపీలో మంటలు రేపుతున్నాయి. తాజాగా ప్రకటించిన తొలి జాబితాలో తమకు సీట్లు లభించని నేతలంతా.. పార్టీపై బహిరంగంగానే నిరసనలు తెలుపుతున్నారు. మరికొంతమంది అధికార...
అభ్యర్థుల ప్రకటన పూర్తవక ముందే పోటా పోటీ
ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల హీట్ రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. బెజవాడ పార్లమెంట్ కోసం కేశినేని...
మైలవరం టీడీపీ టికెట్ దక్కేదెవరికి?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పోటాపోటీగా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఈక్రమంలో కొద్దరు సీనియర్లను కూడా పక్కకు పెట్టేందుకు పార్టీలు వెనుకాడడం లేదు. ఈక్రమంలో టీడీపీ సీనియర్...
వైసీపీకి రాజీనామా చేసే యోచనలో మరో ఎమ్మెల్యే
ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద సంఖ్యలో సిట్టింగ్లను మార్చడం కాక రేపుతోంది. ఇప్పటికే 50 మందికి పైగా సిట్టింగ్లను ఛేంజ్ చేసిన జగన్.. మరికొంత మందిని కూడా ఛేంజ్...
ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో ‘మహానాడు’.. ప్రాంగణానికి భూమి పూజ చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో ‘మహానాడు’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు ప్రాంగణానికి శుక్రవారం ఉదయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు...
చంద్రబాబు వరద ప్రాంతాల పర్యటనలో ప్రమాదం, పడవ నుంచి నదిలో జారిపడ్డ టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఆయన ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు...
అమరావతి జనభేరి సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతమైన రాయపూడిలో 'అమరావతి రక్షణకై జనభేరి' పేరుతో భారీ...