Home Search
బిపిన్ రావత్ - search results
If you're not happy with the results, please do another search
సాయితేజ కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఇటీవల తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ తోపాటు మరో 12 మంది కూడా...
ఆర్మీ జవాన్ సాయితేజ కుటుంబానికి అండగా ఉంటాం – మంచు విష్ణు
ఆర్మీ జవాన్ సాయితేజ పిల్లలకు ఉచిత విద్య అందిస్తాం అని "మా" అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారు. నిన్న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల చీఫ్ బిపిన్ రావత్ తో...
తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్
డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు వద్ద నీలగిరి కొండల్లో కుప్పకూలింది. హెలికాప్టర్ లో రావత్ తో పాటు ఇంకో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 9...
భారత వైమానిక దళంలోకి చేరిన 5 రఫేల్ యుద్ధ విమానాలు
భారత్ వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు దోహదపడే రఫేల్ యుద్ధవిమానాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 5 రఫేల్ యుద్ధ విమానాలు జూలై 29 న...
లద్దాఖ్ లో పర్యటిస్తున్న కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్
కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ లద్దాఖ్ లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల లద్దాఖ్ పర్యటనలో భాగంగా జూలై 17, శుక్రవారం ఉదయం ఆయన లద్దాఖ్ చేరుకున్నారు. రాజ్నాథ్సింగ్ తో పాటుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్...
లద్దాఖ్లో పీఎం మోదీ ఆకస్మిక పర్యటన
గాల్వాన్ లోయ ఘటన అనంతరం భారత్-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జూలై 3, శుక్రవారం ఉదయం లద్దాఖ్లో ఆకస్మికంగా పర్యటించారు....
భారత్ నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియామకం
దేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) నియామకంపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) ను నూతన సీడీఎస్ గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే...
పద్మ అవార్డులు-2022: నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని...
ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 3, శనివారం నాడు ప్రారంభించారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి-లేహ్ జాతీయ రహదారిపై రోహతాంగ్ పాస్ వద్ద 9.02 కిలోమీటర్ల...
ముగిసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన పార్థివ దేహంపై జాతీయ పతాకం ఉంచారు. ఆయనకు...