Home Search
యాదాద్రి - search results
If you're not happy with the results, please do another search
బండి సంజయ్ యాదాద్రి పర్యటన, ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై ప్రమాణానికి రావాలని సీఎం కేసీఆర్కు సవాల్
హైదరాబాద్ శివారు మొయినాబాద్ ఫాంహౌస్లో బుధవారం రాత్రి వెలుగుచూసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఇక ఈ వ్యవహారంలో తెరవెనుక శక్తిగా పనిచేసిందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న బీజీపీ ఎదురుదాడికి...
ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రంగా యాదాద్రికి అవార్డు, హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022-2025 సంవత్సరాలకు గాను ‘‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’’ ప్రదానం చేసే "గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్" (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు...
సూర్య గ్రహణం నేపథ్యంలో అక్టోబర్ 25వ తేదీన యాదాద్రి ఆలయం మూసివేత
అక్టోబర్ 25, మంగళవారం నాడు సూర్య గ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో ఆ రోజున యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు. సూర్యగ్రహణం కారణంగా అక్టోబర్ 25, మంగళవారం ఉదయం 8:50 గంటల...
యాదాద్రి అభివృద్ధి కోసం రూ.43 కోట్ల నిధుల విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు శుక్రవారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. యాదాద్రికి చేరుకున్న...
యాదాద్రిలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్, విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం బంగారం సమర్పణ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యాదాద్రిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం...
రేపు యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (సెప్టెంబర్ 30, శుక్రవారం) యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ యాదాద్రి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా...
నేటి నుంచే బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర, యాదాద్రి నుంచి ప్రారంభం
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నేటి నుంచి (ఆగస్టు 2, మంగళవారం) మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. మూడో విడత పాదయాత్ర ఆగస్టు...
యాదాద్రిలో పర్వతవర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రారంభ మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి అనుబంధ ఆలయం ‘పర్వతవర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ’ పునఃప్రారంభ మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం పర్వతవర్దిని సమేత...
నేడు యాదాద్రిలో రామలింగేశ్వర స్వామి ప్రధానాలయం పునఃప్రారంభం, పాల్గొన్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పర్యటనకు విచ్చేశారు. యాదాద్రిలోని రామలింగేశ్వర స్వామి ప్రధానాలయం పునఃప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీసమేతంగా పాల్గొన్నారు. దీనిని...
యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ తొలిపూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమంను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (మార్చి 28, సోమవారం) యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు....