Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
10 లక్షలకు చేరిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందన
తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారుల సంఖ్య 10 లక్షలకు చేరుకుంది. ఈ సందర్భంగా...
‘దళిత బంధు పథకం’ దేశానికే ఆదర్శం – మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న 'దళిత బంధు పథకం' దేశానికే ఆదర్శమని అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల...
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం నాడు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని దర్శించుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...
తెలంగాణ వైభవానికి ప్రతీకగా నూతన సచివాలయ ఇంటీరియర్ డిజైన్స్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుగుణంగా, తెలంగాణ వైభవానికి ప్రతీకగా నూతన సచివాలయం నిర్మాణం, అంతర్గత సుందరీకరణ, ఫర్నిచర్ డిజైన్స్ ఉంటాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మంత్రి...
61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునీకరణకు రూ.32.54 కోట్లు విడుదల : మంత్రి హరీశ్ రావు
రాష్ట్రవ్యాప్తంగా 61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునీకరణకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు రూ.32.54 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు....
బొగ్గుగనుల వేలాన్ని నిలిపేవరకూ గల్లీ నుండి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది – ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలోని సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్స్ చేశారు....
రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్లకుపైగా నిధులతో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ సహా పలు ప్రాంతాల్లో పేదల కోసం పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్...
కేంద్ర బడ్జెట్ లో పేదలకు పనికొచ్చే ఒక్కపని కూడా లేదు : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో...
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు సకిని రామచంద్రయ్య, కనకరాజుకు ఇంటి స్థలం, కోటి నగదు ప్రకటన
పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చుకు ఒక కోటి రూపాయల రివార్డును...
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి నిరాశపరిచిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు ఉద్యోగ కల్పన చేయటంలో...