Home Search
%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D %E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందా?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే.. బీఆర్ఎస్ నేతలు కొందరు ప్రభుత్వం ఎన్నాళ్లో ఉండదంటూనే ఉన్నారు. చోటా మోటా నాయకులే కాదు.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు...
లోక్ సభ ఎన్నికలు.. అగ్రనేతల కసరత్తులు..
లోక్ సభ ఎన్నికలు త్వరలోనే వచ్చే అవకాశం ఉండడంతో అన్ని పార్టీల కన్నూ తెలంగాణపై పడింది. ఇక్కడున్న `17 సీట్లలో మెజారిటీ సీట్లు సాధించి.. కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్నాయి. దీంతో బీజేపీ,...
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్లకు ఎమ్మెల్సీ పదవి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ప్రొఫెసర్ కోదండరామ్కు కీలక పదవి కట్టబెట్టింది. గవర్నర్ కోటాలో కోదండరామ్ శాసన మండలికి ఎన్నికయ్యారు. కోదండరామ్తో పాటు అమరుల్లా ఖాన్కు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ...
టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. టీఎస్పీఎస్సీ కొత్త ఛైర్మన్గా మహేందర్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు సిఫార్సు చేసింది. ఈ...
రేవంత్ రెడ్డి వద్దకు ఎమ్మెల్యేలను పంపించింది హరీశ్ రావేనా..?
కొద్దిరోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో నలుగురు...
బీఆర్ఎస్కు షాక్.. రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ గద్దె దిగిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలుపొంది అధికారం చేజిక్కించుకుంది. అయితే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు...
లోక్సభ సీట్లపై పట్టు పెంచిన కాంగ్రెస్
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 12 సీట్లు గెలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. దావోస్...
టీఎస్పీఎస్సీ కొత్త బాస్ ఎవరంటే..?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలయింది. గ్రూప్స్ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులు...
తన కుమారుడి పెళ్లికి పవన్ కళ్యాణ్ను ఆహ్వానించిన షర్మిల
వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి త్వరలో ఓ ఇంటివాడు కాబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17న అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం జరగనుంది. జనవరి 18న హైదరాబాద్లో వీరి ఎంగేజ్మెంట్ జరగనుంది....
అద్దంకి దయాకర్కు నిరాశ
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి...