Home Search
సీఎం కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
సింగరేణి కార్మికులకు రూ.296 కోట్ల దీపావళి బోనస్, ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.76,500
సింగరేణిలో పనిచేస్తున్న బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం దీపావళి పండుగ నేపథ్యంలో తీపి కబురు అందించింది. సింగరేణిలో ప్రతి సంవత్సరం దీపావళికి ముందు కార్మికులకు పీఎల్ఆర్ బోనస్ చెల్లిస్తుంటారు, ఈ పద్ధతిలోనే ఈ...
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా – మంత్రి కేటీఆర్
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా...
సీఎస్ సోమేశ్ కుమార్ తో వీఆర్ఏల సమావేశం, చర్చలు సఫలం, నేటి నుంచే విధుల్లోకి…
తెలంగాణలో గత కొద్దికాలంగా సమ్మె చేస్తున్న గ్రామ రెవిన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తమ రిప్రజెంటేషన్ తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తో బుధవారం బీఆర్కేఆర్ భవన్ లో...
మంత్రి కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన పార్టీల నేతల మధ్య క్రమంగా మాటల యుద్ధం మొదలవుతోంది. ఈ క్రమంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు...
మునుగోడు ఉపఎన్నిక: కారు గుర్తుని పోలిన మరో 8 గుర్తులను తొలగించాలని ఈసీని కోరిన టీఆర్ఎస్
నవంబర్ 3న జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు తమ బాలలు, బలహీనతలపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో పోలింగ్ సమయంలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా తమ పార్టీ గుర్తుపైనే...
రూ. 18 వేల కోట్లు మునుగోడు అభివృద్ధికి ఇస్తే, ఉప ఎన్నిక బరినుంచి వైదొలుగుతాం – మంత్రి జగదీశ్...
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి.. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పెద్దలు రాజగోపాల్ రెడ్డికి...
మునుగోడులో మాకు కాంగ్రెస్ పార్టీతోనే ప్రధాన పోటీ, అయినా టీఆర్ఎస్దే విజయం – మంత్రి జగదీష్ రెడ్డి
మునుగోడులో తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీయేనని, అయినా టీఆర్ఎస్దే విజయమని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయన దీనిపై...
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు కటాఫ్ మార్కులు తగ్గింపు
తెలంగాణలో రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఇప్పటికే ప్రిలిమినరీ రాత పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసు...
కేంద్రం ప్రకటించిన ఎస్ఎస్జీలో దేశంలోనే తెలంగాణ టాప్ర్యాంక్లో నిలవడం గర్వకారణం – మంత్రి కేటీఆర్
స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బిఎం-జి) కింద పెద్ద రాష్ట్రాల విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ (ఎస్ఎస్జీ) ర్యాంకింగ్స్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్రప్రభుత్వం...
బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ నాలుగో విడత ముగింపు సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్...
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన 'ప్రజాసంగ్రామ యాత్ర' నాలుగో విడతను ఈరోజు ముగించారు. ఈ సందర్భంగా పెద్ద అంబర్ పేటలో ఏర్పాటు చేసిన ముగింపు...