Home Search
తమ్మినేని సీతారాం - search results
If you're not happy with the results, please do another search
ఏపీ అసెంబ్లీ: వరుసగా మూడో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మూడో రోజు సభలో ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు, అసైన్డ్ ల్యాండ్స్ సవరణ చట్టం బిల్లు, అగ్రికల్చర్ కౌన్సిల్ బిల్లు, ఏపీ వ్యాల్యూ యాడెడ్...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మరోసారి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కూడా వాడివేడిగా కొనసాగాయి. రెండో రోజు సభలో టిడ్కో ఇళ్లు, పేదలకు ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణం, ఆక్వా బిల్లు సహా పలు...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సభలో వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదనలు కొనసాగాయి. నివర్ తుఫాన్ బాధిత రైతులకు వెంటనే...
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 30, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదయం 9 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గాన...
ఏపీలో మంత్రివర్గ విస్తరణ, మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 22, బుధవారం నాడు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. రాజ్ భవన్ లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం...
3 రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన సభ పలు కీలక బిల్లులకు ఈ రోజు ఆమోదం తెలిపింది....
శాసన మండలి రద్దుకు ఏపీ శాసన సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల చివరిరోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. తీర్మానంపై సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ పక్రియ నిర్వహించగా, 133 మంది సభ్యులు...
శాసనమండలి రద్దుపై టీడీపీ శాసనసభాపక్షం భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 27, సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై శాసనమండలి రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ఈరోజు జరుగుతున్న...
రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్, మంత్రులు
జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, శాసన సభ స్పీకర్ పోచారం...
ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా, మండలిపై నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమై నాలుగు రోజుల పాటు జరిగాయి. ఈ సమావేశాల సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, ఎస్సీ కమిషన్ ఏర్పాటు, విద్యా...