Home Search
ఒంగోలు - search results
If you're not happy with the results, please do another search
వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా
ఏపీలో రాజకీయ నాయకులు కాక రేపుతున్నారు. చొక్కా మార్చినంత సింపుల్గా పార్టీ మారుతూ రచ్చ చేస్తున్నారు. టికెట్ దక్కలేదని.. కోరుకున్న చోట టికెట్ ఇవ్వలేదని సొంత పార్టీలకే పంగనామాలు పెడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు,...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమారుడి ప్రమేయంపై ఒంగోలు ఎంపీ మాగుంట కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమారుడి ప్రమేయంపై ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ కుంభకోణంలో తనపై, తన కొడుకుపై, వారి సంస్థపై చేసిన ఆరోపణలను...
ఢిల్లీ లిక్కర్ స్కామ్తో నాకెలాంటి సంబంధం లేదు – ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి హస్తం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దీనికి సంబంధించి ఇప్పటికే రెండుసార్లు దాడులు...
నేడు ఒంగోలులో ప్రారంభమవుతున్న టీడీపీ ‘మహానాడు’.. జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవం, ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 100వ జయంతి ఉత్సవాలసందర్భంగా.. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణంలో 'మహానాడు' కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఈరోజు, రేపు...
మే 27, 28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు, 16 కమిటీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ మే 27, 28 తేదీల్లో ఒంగోలులో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీఆర్ జయంతి (మే 28) సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని పార్టీ...
ఒంగోలులో ‘వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం’ మూడో విడత నిధుల పంపిణీ ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఒంగోలులో 'వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం' మూడో విడత నిధుల పంపిణీ ప్రారంభించారు. ఒంగోలు పట్టణంలోని పీవీఆర్ బాలుర హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన...
రేపు ఒంగోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన, వైఎస్ఆర్ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 22, శుక్రవారం) ఒంగోలులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్...
మే 27న ప్రారంభం కానున్న ‘మహానాడు’ వేడుకలు.. ఈసారి ఒంగోలులో ఏర్పాటుకు టీడీపీ నిర్ణయం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకలు ఈ ఏడాది మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈసారి ప్రకాశం జిల్లా ఒంగోలులో మహానాడును నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అయితే మే 27న...
అక్టోబర్ 7న ఒంగోలులో వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 7, గురువారం నాడు ఒంగోలులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “వైఎస్ఆర్ ఆసరా” రెండో విడత...
ఒంగోలులో నేటి నుంచే రెండు వారాల లాక్డౌన్
ఒంగోలు నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో మరోసారి కఠిన నిబంధనలు అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఒంగోలు నగరంలో ఇప్పటివరకు పరిమిత ఆంక్షలు అమల్లో ఉండగా, కొన్ని రోజుల...