Home Search
కరణం ధర్మశ్రీ - search results
If you're not happy with the results, please do another search
వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కీలక నిర్ణయం, విశాఖ జేఏసీకి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ అందజేత
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి రాజధానుల అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అక్కడి రైతులు మహాపాదయాత్ర చేస్తుండగా, మరోవైపు ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ నాయకులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
తొలి జాబితాతో తారుమారయిన నేతల ఆశలు
టీడీపీ, జనసేన కూటమి తొలి ఉమ్మడి జాబితా రిలీజయిన తర్వాత రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. జనసేన పోటీ చేయబోయే మూడు లోక్ సభ స్థానాల్లో అనకాపల్లి నియోజకవర్గం కూడా ఉందనే వార్తలు...
గుడివాడ అమర్నాథ్కు టికెట్ కష్టమేనా?
మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఈసారి టికెట్ కష్టమేనా..? ఆయన త్యాగరాజు కాబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గుడివాడ అమర్నాథ్కు ఈసారి ఆ టికెట్ను వైసీపీ హైకమాండ్...
అనకాపల్లి నుంచి ఎంపీగా గుడివాడ అమర్నాథ్ పోటీ?
మంత్రి గుడివాడ అమర్నాథ్కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన సిట్టింగ్ స్థానమైన అనకాపల్లిని మరో వ్యక్తికి కేటాయించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్...
ఎంపీలందరినీ మార్చేస్తున్న జగన్
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఊహకందకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు. అటు 50కి పైగా సిట్టింగ్...
ఏపీలో కొత్త జిల్లా అధ్యక్షులు మరియు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించిన వైయస్ఆర్సీపీ, జాబితా ఇదే
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల...
అనకాపల్లిలోని అచ్యుతాపురం సెజ్లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్
అనకాపల్లిలోని అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో జపాన్కు చెందిన యోకోహామా కంపెనీకి చెందిన ఏటీసీ టైర్ల యూనిట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం సుమారు రూ....
ఏపీలో పెగాసస్ స్పైవేర్పై విచారణ చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని హౌస్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ లో పెగాసస్ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. గత కొన్ని నెలల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ను ఉపయోగించినట్లుగా వార్తలు, ఆరోపణలు వినిపించాయి. ఈ స్పైవేర్ ద్వారా...
26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను...