Home Search
జగదీశ్రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కరోనా బారిన పడిన టీఎస్ మంత్రి జగదీశ్రెడ్డి
తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఒంట్లో కొంచెం నలతగా ఉండటంతో.. ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్లో కరోనా పరీక్ష చేయించుకున్నారు. యాంటిజెన్ టెస్టులో నెగెటివ్ రాగా మంగళవారం...
తెలంగాణ లోక్ సభ : ఎవరి అంచనాలు వారివే
తెలంగాణలో రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. నెల రోజులు కూడా కాకముందే.. ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. మాటల తూటాలను పేలుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ ఎస్.. లోక్...
నేడు నల్గొండ జిల్లాకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహా ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో గురువారం నార్కట్పల్లిలో నిర్వహించే సంతాపసభలో సీఎం కేసీఆర్...
తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం
తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి చైర్మన్, ప్రసిద్ధ రచయిత మరియు పాత్రికేయుడు దేవులపల్లి ప్రభాకర్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స...
నేడు వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 22, మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించనున్నారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి...
సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కల్నల్ సంతోష్ బాబు...
6 అంబులెన్స్లు ఇస్తానని మంత్రి కేటిఆర్ ప్రకటన, మంత్రులు స్పందనతో 100 అంబులెన్స్లకు ప్రణాళిక
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ తన పుట్టినరోజు సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడానికి...
కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్, సహాయం అందజేత
భారత్-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ...
కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్ర ప్రారంభం
భారత్-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు వీర మరణం పొందిన సంగతి...
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ దంపతులు డిసెంబర్ 9, సోమవారం నాడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి,...