Home Search
తెలుగు దేశం పార్టీ - search results
If you're not happy with the results, please do another search
మునుగోడు ఉపఎన్నిక: పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నవంబర్ 3న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి....
తెలుగుదేశం పార్టీ గొప్పది, నేనెప్పుడూ టీడీపీని తిట్టలేదు – గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
గన్నవరం టిడిపి రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ చాలా గొప్పదని, తానెప్పుడూ టీడీపీని తిట్టలేదని అన్నారు. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యే వల్లభనేని వ్యాఖ్యలు చర్చనీయాంశం...
40 యేళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఎన్టీఆర్కు నివాళులర్పించిన చంద్రబాబు
ఇప్పటికి 40 సంవత్సరాలు క్రితం 1982లో హైదరాబాద్ లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అప్పటినుంచి కేవలం...
ఈ సారి ఎచ్చెర్లలో ఏ పార్టీ జెండా ఎగురుతుంది?
శ్రీకాకుళం జిల్లాలో ఆర్ధిక కేంద్రంగా ఉన్న నియోజకవర్గం .. ఎచ్చెర్ల నియోజకవర్గం. ఇక్కడ ఓ వైపు విద్యాసంస్థలు మరోవైపు సముద్రతీరం ఉండటమే కాదు.. దీనికి తోడు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండటంతో...
పింఛన్.. తెలుగుదేశానికి టెన్షన్..!
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. అన్నది తెలుగుదేశం కూటమికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల పాత్రపై తొలి నుంచీ...
ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడతారు?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రకాశం జిల్లాలోని దర్శిపైనే అందరి చూపు ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను వైఎస్సార్సీపీ అధిష్టానం పక్కన పెట్టడంతో... వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి ఈ...
విజయభాస్కర్ రెడ్డి పార్టీ మార్పు వెనుక కీలక నేత
ఏపీ రాజకీయాలు పూటపూటకి హీటెక్కిపోతున్నాయి. జిల్లాలు, నియోజకవర్గాలలో అసంతృప్తులు, బుజ్జగింపులు, పార్టీలు మారడాలతో ఏపీ రాజకీయాలలో మంటలు రేగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి ఫ్యామిలీలో...
తెగ టెన్షన్ పడుతున్న తెలుగు తమ్ముళ్లు
చిత్తూరు జిల్లాలో ఐదుమంది అభ్యర్ధులను, తిరుపతి జిల్లాలో ఇద్దరికి టీడీపీ అభ్యర్థులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్రావు, జీడి నెల్లూరు నియోజకవర్గం అభ్యర్థిగా విఎం.థామస్ను ఇద్దరూ కొత్తవారినే...
తెలుగు తమ్ముళ్లలో కొత్త పరేషాన్..
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సొంతపార్టీలో అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో అలిగి పక్క పార్టీలకు వెళుతున్న నేతలతో కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇన్నాళ్లూ జెండా మోసిన తమకు కాకుండా ఎన్నికల...
రాధాకు నో టికెట్.. మరి పార్టీ మారుతారా..?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో దమ్మున్న నేత వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి మోహన రంగ తనయుడే రాధాకృష్ణ. త్వరలో జరగబోయే ఏపీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ తరుపున బరిలోకి దిగేందుకు రాధా...