Home Search
మ్యాంగో న్యూస్ తెలుగు - search results
If you're not happy with the results, please do another search
పింఛన్.. తెలుగుదేశానికి టెన్షన్..!
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. అన్నది తెలుగుదేశం కూటమికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల పాత్రపై తొలి నుంచీ...
తెగ టెన్షన్ పడుతున్న తెలుగు తమ్ముళ్లు
చిత్తూరు జిల్లాలో ఐదుమంది అభ్యర్ధులను, తిరుపతి జిల్లాలో ఇద్దరికి టీడీపీ అభ్యర్థులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్రావు, జీడి నెల్లూరు నియోజకవర్గం అభ్యర్థిగా విఎం.థామస్ను ఇద్దరూ కొత్తవారినే...
తెలుగు తమ్ముళ్లలో కొత్త పరేషాన్..
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సొంతపార్టీలో అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో అలిగి పక్క పార్టీలకు వెళుతున్న నేతలతో కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇన్నాళ్లూ జెండా మోసిన తమకు కాకుండా ఎన్నికల...
పవర్ స్టార్ అభిమానులకు షాకింగ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అంతులేని ఫాలోయింగ్వున్న ఈ నేత కోసం ప్రాణాలయినా ఇచ్చేవారు కోట్లల్లో ఉన్నారు. ఒక్కసారయినా పవన్ను చూడాలని.. ఆయనతో మాట్లాడాలని పరితపించే వారు ఎంతో మంది ఉన్నారు. పవన్...
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు
మందు బాబులు దుమ్ము దులిపేశారు. డిసెంబర్ 31న చెలరేగిపోయారు. పీకల్లోతు వరకు మందుబాబులు మద్యం సేవించి పాత రికార్డులు బద్ధలు కొట్టారు. ముఖ్యంగా డిసెంబర్ 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో...
ఎన్నికల వేళ.. తెలుగులో మోడీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ వేళ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. తెలంగాణలోని సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో...
యాత్రికులకు సికింద్రాబాద్ రైల్వే గుడ్ న్యూస్..!
సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రకటించింది. కాశీ, గయ పవిత్ర పిండదాన్ యాత్ర పేరుతో సెప్టెంబరు 26,...
గుడ్ న్యూస్… కేవలం రూ.999 కే జియో భారత్ 4జీ ఫోన్
రిలయన్స్ జియో తాజాగా మరో సంచలనం క్రియేట్ చేసింది. కేవలం రూ.999కే జియో భారత్ (Jio Bharat) 4జీ ఫోన్ను లాంఛ్ చేసింది. ఇది ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ అని చెబుతూనే.....
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర, వైట్ హౌస్పై దాడికి యత్నం.. పట్టుబడ్డ తెలుగు సంతతి యువకుడు
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నిన ఒక తెలుగు సంతతి యువకుడు పట్టుబడ్డాడు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వైట్హౌస్ పరిసరాల్లోకి నాజీ జెండాతో కూడిన యు-హాల్...
సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు.. తెలంగాణ అమ్మాయి ఉమా హారతికి 3, తిరుపతికి చెందిన పవన్ దత్తాకు 22...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 933 మంది ఎంపిక కాగా.. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్...