Home Search
వేములవాడ రాజన్న - search results
If you're not happy with the results, please do another search
వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వేములవాడ చేరుకొన్న సీఎం కేసీఆర్ శ్రీరాజరాజేశ్వరిస్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వేములవాడకు...
వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న బండి సంజయ్
ఈరోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. ఎంపీ సంజయ్కి ఆలయ...
వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు, నాలుగురోజుల పాటుగా హెలీకాప్టర్ సేవలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో వేడుకలు ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శివరాత్రి వేడుకలకు హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులకు బుధవారం నుంచి శనివారం వరకు...
తెలంగాణలో 74 కి చేరిన రెవెన్యూ డివిజన్ల సంఖ్య, కొత్తగా వేములవాడ డివిజన్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆరు మండలాలతో కొత్తగా వేములవాడ రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేశారు. వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, బోయిన్పల్లి,...
జోగిపేట, వేములవాడ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెదక్ జిల్లాలోని జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ లను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు...
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, సీఎం కేసీఆర్ పాలనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ మేరకు ఆయన ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 'ప్రజా సంగ్రామ...
నా ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు, లక్ష్యంగా దిశగా వెళ్తున్నాం: సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదివారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సీఎం ప్రారంభించారు. 15 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం ఇనిస్టిట్యూట్...
మిడ్ మానేర్ రిజర్వాయర్ సందర్శించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. వేములవాడ, మిడ్ మానేరు పర్యటన సందర్భంగా పలుమార్లు గత స్మృతులను, చేదు అనుభవాలను నెమరు వేసుకున్నారు....
608 నామినేషన్లు రిజెక్ట్..విత్ డ్రాకు ఒక్కరోజు అవకాశం
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ సోమవారంతో పూర్తైంది. ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 119 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు చేశారు....
తెలంగాణ దేవుళ్లకు నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ
వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు సాధారణంగా ఐటీ నోటీసులు ఇస్తుంటారు. కానీ దేవుళ్లకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఎక్కడైనా చూశారా?. కానీ .. తెలంగాణ దేవుళ్లకు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. పన్ను చెల్లించాలని...