Home Search
షర్మిల - search results
If you're not happy with the results, please do another search
పిలిచారా.. పిలిపించారా? రేవంత్.. షర్మిల.. ఒకే రోజు ఢిల్లీకి..
దక్షిణాధి రాష్ట్రాల్లో అయినా పట్టు సాధించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీనిలో భాగంగా తెలుగు రాష్ట్రాలపై పోకస్ పెంచింది. ఇప్పటికే తెలంగాణను కైవసం చేసుకుంది. కర్ణాటక, తెలంగాణలో సాధించిన విజయాల స్ఫూర్తితో ఏపీలోనూ...
షర్మిల ఫిక్స్.. ఓటర్లు ఎవరికి ఫిక్స్ అవుతారో..
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఒంటరిగా పోటీకి ఫిక్స్ అయ్యారు. పాలేరు నుంచే అసెంబ్లీ బరిలో దిగి తెలంగాణ ఎన్నికల సమరానికి సై అంటున్నారు. నవంబరు 4న ఆమె పాలేరు నుంచి నామినేషన్ దాఖలు...
హనుమకొండలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల
నిరుద్యోగ సమస్యపై పోరాటంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా పరిగణించి నిరుద్యోగుల కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాహారదీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సెప్టెంబర్ 14న...
సిరిసేడు గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గం, ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టారు. ముందుగా సిరిసేడు గ్రామంలో ఆత్మహత్య...
తల్లుల లేఖలు.. రాజకీయ చురకలు
ఏపీ రాజకీయాలు ఇప్పుడు వైఎస్ కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి. జగన్, షర్మిల, సునీత, అవినాష్.. వీరే కాకుండా ఎన్నడూలేని రీతిలో ఈ ఎన్నికల్లో సునీత తల్లి, వివేకానంద రెడ్డి సతీమణి వైఎస్ సౌభాగ్యమ్య,...
అన్నను వెంటాడుతున్న బాణం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. నేటితో నామినేషన్ల పర్వం ముగుస్తుండడంతో.. ఇక ప్రచార పర్వాన్ని మరింత రక్తికట్టించడానికి ఆయా పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రత్యర్థులను ఓడించటమే లక్ష్యంగా జోరుగా ప్రచారాలు కొనసాగిస్తూనే,...
ఈ పొత్తూ.. జగన్ ను చిత్తు చేసేందుకేనా?
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్ను గద్ది దించేందుకు రాజకీయ శక్తులన్నీ ఏకం అవుతున్నాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ మూడు పార్టీలూ అదే లక్ష్యంగాతో కలిసి.. లక్ష్యసాధనలో ముందుకు సాగుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి...
నేడు తొలి జాబితా !
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోల్పోయిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ప్రకటనతో ఏపీలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉండడానికే వెనుకడుగు వేసిన పరిస్థితులు. విభజన తర్వాత జరిగిన రెండు...
కడప గడపలో.. వైఎస్ కుటుంబసభ్యుల మధ్యే పోటీ!
ఆంధ్రప్రదేశ్లోని కడప పార్లమెంట్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచే బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. వైఎస్ కుటుంబానికే చెందిన...
విపక్షాల “వ్యూహం”తో ఉక్కిరిబిక్కిరి
ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. టీడీపీ,జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్, కాంగ్రెస్ అధినేత్రి షర్మిలకు తోడు ఎంపీ రఘురామకృష్ణం రాజు, తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్...