Home Search
సీఎం ఉద్ధవ్ ఠాక్రే - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్ర: ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన.. సీఎం పదవికి రాజీనామా
గడచిన పది రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతున్న ఉత్కంఠకు బుధవారం ముగింపు పడింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ...
ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం.. పార్టీ నేతలతో ఉద్ధవ్ ఠాక్రే కీలక...
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇచ్చింది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు మరియు ఎన్నికల గుర్తును కేటాయిస్తూ నిర్ణయం వెల్లడించింది....
మహారాష్ట్ర: ఈసీ ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం
మహారాష్ట్రలో రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఏక్నాథ్ షిండే పార్టీని కూడా హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో షిండే నేతృత్వంలోని బృందం ఎన్నికల...
మహారాష్ట్రలో తక్షణమే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలి.. డిమాండ్ చేసిన మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్రలో అనూహ్య పరిణామాల మధ్య శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. బీజేపీ మద్దతుతో షిండే కొత్త సర్కార్ను ఏర్పాటు చేశారు. అయితే అప్పటినుంచి ఇంకో కొత్త సమస్య...
మహారాష్ట్రలో సీఎం పీఠంపై ఉత్కంట: శరద్ పవార్తో ఠాక్రే భేటీ
మహారాష్ట్రలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడగా, 18 రోజులు గడిచినా కూడ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరూ అధిరోహిస్తారనే ఉత్కంట...
12 మంది ‘ఎమ్మెల్యే’లపై అనర్హత అస్త్రం ప్రయోగించిన శివసేన.. 40 మంది నావైపే అంటున్న ఏక్నాథ్ షిండే
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పూటకో మలుపు తిరుగుతోంది. రాత్రికి రాత్రే తిరుగుబాటు చేసి రాష్ట్ర రాజకీయాలను గందరగోళంలోకి నెత్తిన ఏక్నాథ్ షిండేకు షాక్ ఇచ్చే ఉద్దేశంతో శివసేన ఆఖరి ప్రయత్నంగా అనర్హత అస్త్రం...
మహారాష్ట్ర సంక్షోభం: నేడు గవర్నర్తో భేటీ కానున్న శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే! ఆయన వెంట 40...
మహారాష్ట్ర రాజకీయాలలో ఏర్పడిన సంక్షోభం రోజుకొక మలుపు తిరుగుతూ యావత్ దేశాన్ని తనవైపు తిప్పుకుంటోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం పూర్తికాలం పాలిస్తుందా లేక మధ్యలోనే...
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను అరెస్టు చేసిన ఈడీ.. వెయ్యి కోట్ల భూ కుంభకోణంలో చర్యలు
మహారాష్ట్రలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తాజా మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...
బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద వలసకూలీల ఆందోళన
ఏప్రిల్ 14, మంగళవారం నాడు వేల సంఖ్యలో వలస కూలీలు ముంబై లోని బాంద్రా రైల్వేస్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా పనుల్లేక, డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నామని, తిరిగి తమ...