Home Search
హరిప్రసాద్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ఆర్టీఐ కమిషనర్లుగా కాకర్ల చెన్నారెడ్డి, ఉల్చాల హరిప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ఆర్టీఐ కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డి పేర్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ముందుగా ముఖ్యమంత్రి...
అక్కడ మూడుగా చీలిపోయిన జనసేన
14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని నాలుగు సిగ్మెంట్స్ ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేనలో ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఉమ్మడి చిత్తూరు...
తెగ టెన్షన్ పడుతున్న తెలుగు తమ్ముళ్లు
చిత్తూరు జిల్లాలో ఐదుమంది అభ్యర్ధులను, తిరుపతి జిల్లాలో ఇద్దరికి టీడీపీ అభ్యర్థులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్రావు, జీడి నెల్లూరు నియోజకవర్గం అభ్యర్థిగా విఎం.థామస్ను ఇద్దరూ కొత్తవారినే...
పొత్తులకు విఘాతం కలిగించొద్దని సూచన
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా పొత్తులపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసినా వచ్చే ఎన్నికల కోసం ఏ పార్టీ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందన్న మాటలే వినిపిస్తున్నాయి. దీనికి...
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం ప్రారంభం అయింది. హైదరాబాద్ లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సభ్యత్వ నమోదును సాంకేతికంగా...
జనసేన ఆఫీసులో సరస్వతి పూజ నిర్వహించిన పవన్ కళ్యాణ్, అక్టోబర్ లో కార్యక్రమాలపై ముఖ్య నిర్ణయాలు
శరన్నవ రాత్రి పర్వదినాల్లో భాగంగా పంచమి తిధిని పురస్కరించుకొని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సరస్వతి పూజ నిర్వహించారు. శుక్రవారం ప్రభాత సమయాన శాస్తోక్తంగా పూజాదికాలు చేపట్టారు....
ప్రముఖ సంగీత స్వరకర్త, పద్మ విభూషణ్ పండిట్ శివకుమార్ శర్మ కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
భారతీయ సంగీత స్వరకర్త మరియు సంతూర్ ప్లేయర్ పండిట్ శివకుమార్ శర్మ ముంబైలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు ప్రస్తుతం 84 సంవత్సరాలు. అయితే గత ఆరు నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో...
సీఎం జగన్తో ‘ఆటా’ ప్రతినిధుల భేటీ.. అమెరికాలో తెలుగు మహాసభలకు ఆహ్వానం
అమెరికాలో జూలైలో జరుగనున్న తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు 'ఆటా' (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతినిధుల బృందం నిన్న సీఎం జగన్తో...
మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ: పోస్టర్, స్పెషల్ సాంగ్ విడుదల చేసిన నాదెండ్ల మనోహర్
మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ...
ఏఐసీసీ కీలక కమిటీ ఏర్పాటు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికి చోటు
జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల విషయంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు...