తెలంగాణలో కొత్తగా 1410 కరోనా పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదు
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1410 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 9, గురువారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం...
ఒక్కరోజే 6875 కరోనా కేసులు, 219 మరణాలు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో జూలై 9, గురువారం నాడు కొత్తగా 6875 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం...
అక్టోబర్ 15 నుంచి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో యూనివర్సిటీల పరీక్షలు మరియు అకాడమిక్ క్యాలెండర్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సవరించిన మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని అనుబంధ యూనివర్సిటీలు/విద్యాసంస్థలు పరీక్షల...
426 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్ కు జూలై 11న శంకుస్థాపన...
హైదరాబాద్ నగరంలో రూ.426 కోట్లతో నిర్మించే ఒక ఎలివేటెడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్ కు జూలై 11న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు శంకుస్థాపన చేయనున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్...
2 నిమిషాల్లో 5 పేపర్ క్రాఫ్ట్స్ తయారుచేయడం ఎలా?
Easy DIY యూట్యూబ్ ఛానెల్లో క్రాఫ్ట్స్, కొత్త కొత్త వస్తువులు, బొమ్మలు, క్లే మోడలింగ్ మనకు మనమే ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో తెలియజేస్తున్నారు. పిల్లల్లో చురుకుదనాన్నిపెంచేలా కాఫ్ట్స్ తయారీకి సంబంధించి వీడియోలను అందిస్తున్నారు....
దేశంలో 8 రాష్ట్రాల్లోనే 90 శాతం కరోనా కేసులు, 6 రాష్ట్రాల్లోనే 86 శాతం...
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ నేతృత్వంలో దేశంలో కోవిడ్-19 మీద మంత్రుల బృందం 18వ సమావేశం ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ...
తెలంగాణలో 30 వేలకు చేరువలో కరోనా కేసులు, 324 కి చేరిన మరణాలు
తెలంగాణలో గత కొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో కేసుల సంఖ్య 30 వేలకు చేరువైంది. రాష్ట్రంలో మరో 1924 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 8, బుధవారం సాయంత్రం...
పిల్లల కోసం ‘చందమామ రావే’ తెలుగు రైమ్
'మ్యాంగో తెలుగు రైమ్స్' ఛానెల్లో చిన్న పిల్లలకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని కల్గించే ప్రసిద్ధ రైమ్స్ మరియు పాటలను అందిస్తున్నారు. చిన్న వయసు నుండే ఈ రైమ్స్, పాటలను వీక్షించడం ద్వారా తెలుగు భాషపై...
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రద్దు, 1.47 లక్షల మంది విద్యార్థులు పాస్
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని విద్యార్థుల...
రూర్బన్ ప్రాజెక్టు పనుల ఖరారుపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
రూర్బన్ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన పనుల ఖరారు, పర్వతగిరి, రాయపర్తి మండలాల డబుల్ బెడ్ రూం ఇండ్లు, కల్లాలు, ప్రగతిలో ఉన్న పలు అభివృద్ధి పనులపై గురువారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,...
ఏపీలో ఆర్టీసీ బస్సు టిక్కెట్ల జారీకి ప్రథమ్ యాప్, జూలై 20 నుంచి ప్రారంభం
ప్రస్తుత కరోనా పరిస్థితులలో ఆర్టీసీ బస్సుల టికెట్ల జారీ విధానాన్ని మరింత సులభతరం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త యాప్ ను తీసుకొస్తుంది. ప్రథమ్ అనే యాప్ను రూపొందించి, దీని ద్వారా నగదు...
కొత్త విద్యా సంవత్సరం అక్టోబర్ 15 నుంచి ప్రారంభం – ఏఐసీటీఈ
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూనివర్సిటీల పరీక్షలు మరియు అకాడమిక్ క్యాలెండర్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సవరించిన మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని అనుబంధ యూనివర్సిటీలు/విద్యాసంస్థలు పరీక్షల...
హైదరాబాద్ లో ర్యాపిడ్ టెస్టులు ప్రారంభం, 30 నిమిషాల్లోనే ఫలితం
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలలో భాగంగా ర్యాపిడ్ యాంటిజెన్ కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో...
ఏపీలో భారీగా కరోనా కేసులు: 24 గంటల్లో 1555 కేసులు, 13 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1555 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 1500 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 53, విదేశాల...
కరోనా బారిన పడిన వైద్యులు, వైద్య సిబ్బందికి ఇకపై నిమ్స్లో చికిత్స
రాష్ట్రంలో విధుల నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారిన పడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి చికిత్స విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారికీ హైదరాబాద్ లోని పంజాగుట్టలో గల...
ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతుంది. దీంతో ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ. నాగేందర్...
పోలీసులపై కాల్పుల ఘటన: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే అరెస్ట్
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో రౌడీ షీటర్ వికాస్ దూబే ను పట్టుకునే క్రమంలో జరిగిన దాడిలో డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు ఎస్సైల సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులు మరణించిన సంగతి...
దేశంలో 24 గంటల్లో 24,879 కరోనా పాజిటివ్ కేసులు, 487 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19 (కరోనావైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూలై 9, గురువారం ఉదయానికి దేశంలో మొత్తం...
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనాకు చికిత్స, ఫీజులు నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స అందిస్తుండగా, ఇకపై ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యానికి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజులును ప్రభుత్వం...
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు: ఒక్కరోజే 1924 కేసులు, 11 మరణాలు నమోదు
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1924 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 8, బుధవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం...




















































