Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో అర్చకులు, పాస్టర్లు, మౌజమ్లకు రూ.5 వేలు ఆర్థిక సాయం, సీఎం జగన్ నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు సహా ఇతర కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న...
ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం, “మన పాలన- మీ సూచన” సదస్సులో సీఎం జగన్
గత ఏడాది కాలంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు...
ఏపీలో ఆగస్ట్ 3 నుంచి స్కూల్స్ ప్రారంభం, సీఎం జగన్ ఆదేశాలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
ఏపీలో విద్యుత్ బిల్లులపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో విద్యుత్తు బిల్లులపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జూన్ 30 వరకూ విద్యుత్తు బిల్లుల చెల్లింపులను వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు...
కృష్ణా బోర్డు నిర్దేశాల ప్రకారమే నీటి వాడకం – ఏపీ సీఎం వైఎస్ జగన్
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల కృష్ణా నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కేసీఆర్...
ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి – సీఎం జగన్ కు కన్నా లేఖ
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ...
కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్...
విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు ఆరోగ్యశ్రీ అండ, సీఎం జగన్ ఆదేశాలు
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటనలో రసాయన వాయువు ప్రభావంతో అస్వస్థతకు గురైన బాధితులకు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తుందని ప్రకటించారు....
గ్యాస్ లీక్ బాధితులకు సీఎం జగన్ పరామర్శ, రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటన
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రసాయన వాయువు వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 9...
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ఆరా, సీఎం జగన్ కు ఫోన్
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విశాఖ ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా...