Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా, ప్రభుత్వం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా(ఎస్ఈసీ) మాజీ సీఎస్ నీలం సాహ్ని నియామకానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్...
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల దరఖాస్తు గడువు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన”, "జగనన్న వసతి దీవెన" పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన...
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా(ఎస్ఈసీ) నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు నీలం సాహ్ని పేరును రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఏపీ సీఎస్ గా పదవీవిరమణ పొందిన...
నవరత్నాల అమలుకు క్యాలెండర్, ఈబీసీ నేస్తం పథకాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 23, మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...
పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు పాఠశాలల్లో నాడు–నేడు, మధ్యాహ్నభోజన పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం...
కొమిరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధి, పలువురికి అస్వస్థత
పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు మండలం కొమిరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. శుక్రవారం నాటికి 25 మంది అస్వస్థతకు గురికాగా, తాజాగా మరో నలుగురు వింతవ్యాధి లక్షణాల బారినపడ్డట్టు తెలుస్తుంది....
ఏపీలో 332 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఉదయం కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. విజయవాడలోని జీజీహెచ్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను...
ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక: వైస్సార్సీపీ అభ్యర్ధిగా పోతుల సునీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో...
విశాఖలో హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చిన అమెరికా
అమెరికా కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జోయల్ రీఫ్మెన్తో పాటు, కాన్సులేట్ అధికారులు డేవిడ్ మోయర్, సీన్ రూథ్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని...