Home Search
%E0%B0%97%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D %E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3%E0%B0%BF%E0%B0%B8%E0%B1%88 - search results
If you're not happy with the results, please do another search
టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంలో నేడు సిట్ ఎదుటకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పలువురు టీ-కాంగ్రెస్ నేతల...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ దీనిపై విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ...
గవర్నర్ తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఫిర్యాదు
తెలంగాణలో వెలుగుచూసిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం గవర్నర్ వద్దకు చేరింది. శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను తెలంగాణ బీజేపీ నేతలు పలువురు కలిశారు. ఈ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైతో భేటీ...
పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడంపై, స్పందించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై ఆగ్రహం వ్యక్తం...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ తమిళిసై కీలక ప్రసంగం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై రాష్ట్ర స్థితి, గతులు.....
డా. బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది – రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్...
హైదరాబాద్ లోని రాజ్భవన్లో గురువారం రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ...
దేశ సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు మన జవాన్లు ధీటుగా బదులిచ్చారు – గవర్నర్ తమిళిసై
భారతదేశ సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు మన జవాన్లు ధీటుగా బదులిచ్చారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గురువారం ఆమె సికింద్రాబాద్లో మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్...
తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను ఆపడం లేదు, పరిశీలించడానికి సమయం పడుతుంది – గవర్నర్ తమిళిసై
తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణ ప్రభుత్వం పంపిన యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై తనకు కొన్ని సందేహాలున్నాయని, విద్యాశాఖ మంత్రి వచ్చి వాటిపై వివరణ ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్...
ఖైరతాబాద్ మహా గణపతికి తొలిపూజ నిర్వహించిన గవర్నర్ తమిళిసై, దర్శనానికి భారీగా తరలి వస్తున్న భక్తులు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు ఖైరతాబాద్లో కొలువుదీరిన మహా గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహా గణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ చేశారు. అనంతరం గవర్నర్...
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ప్రపంచంలోని భారతీయులందరికీ మరియు రాష్ట్ర ప్రజలకు 76వ స్వాతంత్య్ర దినోత్సవ...
తెలంగాణ: రేపు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించనున్న గవర్నర్ తమిళిసై, విద్యార్థులతో భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ను సందర్శించనున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై శనివారం రాత్రి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రైలులో బాసరకు పయనమవనున్నారు. కాగా...