Home Search
తలసాని శ్రీనివాస్ యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
ఆయన మూడోసారి.. ఈయన ఎనిమిదో సారి.. గెలుపెవరిదో ఈసారి..!
ఆ నియోజకవర్గంలో ఇద్దరూ ప్రముఖ నేతలే. రాజకీయంగా ఉద్దండులే. ఒకరు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో కీలక మంత్రి. మరొకరు మాజీ ముఖ్యమంత్రి కొడుకు.. ఏడుసార్లు అదే నియోజకవర్గం నుంచి పోటీ...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ.. 111 జీవో రద్దు, కుల వృత్తుల కుటుంబాలకు రూ.1 లక్ష సాయం...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం నూతన సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకొన్నారు. రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న...
నేడు తెలంగాణ ఫుడ్ బౌల్, సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతోంది – ఫుడ్ కాంక్లేవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో...
నేడు తెలంగాణ ఫుడ్ బౌల్ మరియు సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా ఎదుగుతోందని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు. శనివారం ఆయన హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో...
తెలంగాణలో రేపే సీఎంఎస్టీఈ యూనిట్ల పంపిణీ.. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత
తెలంగాణలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రోత్సాహక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక పథకం (సీఎంఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్) లబ్ధిదారులకు రేపు యూనిట్లను...
ఈ దేశం సరైన నాయకుడి కోసం, పార్టీ కోసం వేచి చూస్తోంది – హైదరాబాద్ ఇఫ్తార్ విందులో సీఎం...
యావత్ ముస్లిం సమాజానికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ముస్లింలకు ఇచ్చే...
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
సికింద్రాబాద్లోని ప్రముఖ షాపింగ్ మాల్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా మొత్తం ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు....
మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ, పలు అంశాలపై కీలక చర్చ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల...
వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూత.. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ డి ప్రీతి కన్నుమూసింది. ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె చివరకు తనువు చాలించింది.ఈ మేరకు నిజాం ఇన్స్టిట్యూట్...
హైదరాబాద్లో వీధికుక్కల దాడిలో బాలుడి మృతి.. ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి...
నటుడు తారకరత్న కన్నుమూత.. చంద్రబాబు, బాలకృష్ణ సహా పలువురు ప్రముఖుల సంతాపం
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గడచిన మూడు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించి శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు, నందమూరి, నారా అభిమానులు,...