Home Search
మహమ్మద్ సిరాజ్ - search results
If you're not happy with the results, please do another search
మరికాసేపట్లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫైయర్-2 మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 చివరి దశకు చేరుకుంది. ప్లే ఆప్స్ లో ఇప్పటికే జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ఐపీఎల్-2022 ఫైనల్ కు చేరుకోగా, ఎలిమినేటర్...
మూడో వన్డే కూడా మనదే.. 3-0 తో సిరీస్ గెలుచుకున్న టీమిండియా
అనుకున్నదే అయింది. టీమిండియా మూడో వన్డే కూడా గెలుచుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా.. ఆడిన మొదటి సిరీస్ లోనే క్లీన్స్వీప్ సాధించటం విశేషం. వెస్టిండీస్ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయింది. భారత్...
రేపే ఇంగ్లాండ్ తో భారత్ తోలి టెస్ట్ ప్రారంభం, ఆసక్తికరంగా ఇరుజట్ల పోరు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ రేపు (ఫిబ్రవరి 5, శుక్రవారం) ఉదయం 9:30 గంటలకు చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో...
భారత్ vs ఆస్ట్రేలియా రెండో టెస్టు: 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
మెల్బోర్న్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తోలి టెస్టులో ఆస్ట్రేలియా, రెండో టెస్టులో భారత్...
ఆస్ట్రేలియాతో రెండవ టెస్ట్ ఆడబోయే భారత్ జట్టు ఇదే…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో జరిగిన తొలి డే/నైట్ టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు...
బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్స్: రోహిత్, కోహ్లీ, జడేజా, బుమ్రాకు ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్లలో ఎవరున్నారంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2022–2023 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్ల కింద మొత్తం 26 మంది ఆటగాళ్ల వార్షిక...
ఆస్ట్రేలియాతో వన్డే పోరుకు భారత్ సిద్ధం, నేడే తోలి వన్డే మ్యాచ్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 17, 19, 22 తేదీల్లో 3 వన్డేల సిరీస్ జరగనుంది. అందులో భాగంగా ఈ రోజు (మార్చి 17, శుక్రవారం) ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం...
ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు, వన్డే సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా దేశంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో జరిగిన తోలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: భారత్, ఆస్టేలియా మధ్య రేపే రెండో టెస్టు.. 100వ మ్యాచ్ ఆడతున్న ఛటేశ్వర్ పుజారా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 17, 2023) నుంచి భారత్, ఆస్టేలియా మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. నాగ్పూర్లో జరిగిన తొలి టెస్టులో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన...
రేపటి నుంచే భారత్, న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్: గాయంతో శ్రేయాస్ అయ్యర్ దూరం, జట్టులోకి రజత్...
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 18, 21, 24 తేదీల్లో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్, జనవరి 27,...