Home Search
స్పీకర్ తమ్మినేని సీతారాం - search results
If you're not happy with the results, please do another search
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఏడో రోజూ సభలో టీడీపీ సభ్యులు నిరసనలు.. సస్పెన్షన్ విధించిన స్పీకర్
ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈరోజు పలు శాఖల (సాంఘిక, గిరిజన, బీసీ, మహిళ, శిశు, మైనారిటీ సంక్షేమం, గృహనిర్మాణ శాఖ) పద్దులపై...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించిన స్పీకర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నిర్ణయం తీసుకున్నారు. సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహిస్తూ.....
ఏపీ స్పీకర్ కు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ లేఖ, తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవికి తానూ చేసిన రాజీనామాను ఆమోదించాల్సిందిగా లేఖలో కోరారు. ముందుగా...
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలపై స్పీకర్ ఆగ్రహం, టీడీపీ సభ్యులు వాకౌట్
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే మంగళవారం నాడు సభలో ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలపై చర్చించాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అప్పుడే
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో.. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సిద్దం అవుతున్నాయి. రాష్ట్రాల వారీగా ఎన్నికల ఏర్పాట్ల...
ఆళ్ల రాక వెనుక జగన్ వ్యూహం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎత్తులకు పైఎత్తులతో రసవత్తరంగా మారుతున్నాయి. పడిపోతున్న వైసీపీ గ్రాఫ్ ను పెంచుకునేందుకు అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సిద్ధం పేరుతో నియోజకవర్గాల వారీగా...
కావాలనే తనను తప్పించారంటూ ఆనం ఆరోపణ
ఏపీలో ఎన్నికల వేళ అసంతృప్త నేతలు చేస్తున్న కామెంట్లతో ఏపీ పొలిటికల్ వాతావరణం హీటెక్కిపోతోంది. తాజాగా వైసీపీ నుంచి తాను తప్పుకోలేదని, కావాలనే తప్పించారంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి...
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా, అక్కడినుంచే పాలన కొనసాగిస్తా – శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రూ. 4,362 కోట్ల వ్యయంతో...
ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ, టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సభ్యులు తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: వరుసగా నాలుగో రోజు సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శాసనసభ నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సభ్యులు వరుసగా నాలుగోరోజు కూడా సస్పెండ్ అయ్యారు. 11 మంది టీడీపీ సభ్యులను ఒక్క రోజు...