Home Search
బండి సంజయ్ - search results
If you're not happy with the results, please do another search
అక్టోబర్ 19న బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇటీవలే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఈ...
మునుగోడు ఉపఎన్నిక ముందు టీఆర్ఎస్కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
మునుగోడు ఉపఎన్నికకు ముందు టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్...
మునుగోడు ఉపఎన్నిక: కారు గుర్తుని పోలిన మరో 8 గుర్తులను తొలగించాలని ఈసీని కోరిన టీఆర్ఎస్
నవంబర్ 3న జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు తమ బాలలు, బలహీనతలపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో పోలింగ్ సమయంలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా తమ పార్టీ గుర్తుపైనే...
మునుగోడు ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో నేడు కీలక ఘట్టానికి తెర లేచింది. బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నిక బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం 10...
తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ ఇంచార్జ్ లు నియామకం, జాబితా ఇదే…
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ తన కసరత్తును మరింత ముమ్మరం చేసింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయాలు సాధించిన బీజేపీ, త్వరలో జరగబోయే మునుగోడు ఉపఎన్నికతో పాటుగా...
నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ‘అలయ్-బలయ్’.. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరు
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నేడు 'అలయ్-బలయ్' కార్యక్రమం జరుగనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గొప్పగా చాటిచెప్పేలా ప్రతి ఏటా దసరా పండుగ తర్వాతి రోజున ఆయన 'అలయ్-బలయ్' నిర్వహిస్తుండటం తెలిసిందే....
మునుగోడు ఉపఎన్నికకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన బీజేపీ, చైర్మన్ గా జీ.వివేక్
మునుగోడు అసెంబ్లీ నియోజవర్గ ఉపఎన్నికను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న మునుగోడు ఉపఎన్నిక కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర...
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తండ్రి మృతికి పరామర్శ
తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం వరుసగా పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్రం ఆధ్వర్యంలో తొలిసారి అధికారికంగా నిర్వహించిన తెలంగాణ విమోచన...
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా, హైదరాబాద్లో దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేసిన అమిత్ షా
హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిజీగా గడుపుతున్నారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అనంతరం అమిత్...
ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం
ప్రముఖ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ...