Home Search
బండి సంజయ్ - search results
If you're not happy with the results, please do another search
హనుమకొండలో నేడే బీజేపీ భారీ బహిరంగ సభ, పాల్గొననున్న జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నేడు (ఆగస్టు...
నేడు టాలీవుడ్ హీరో నితిన్ మరియు మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్లను కలవనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనిలో భాగంగా శనివారం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో...
ఈనెల 31 వరకు వరంగల్లో సభలు, ర్యాలీలపై నిషేధం.. ప్రకటించిన వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సభలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈ మేరకు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ.. తెలంగాణలో శాంతిభద్రతలపై నివేదిక
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఒక ప్రత్యేక నివేదికను సమర్పించినట్లు సమాచారం....
ఢిల్లీ ‘చెప్పులు’ మోసే గుజరాతీ గులాములను-వారికి చుక్కలు చూపిస్తున్న నాయకుడిని రాష్ట్రం గమనిస్తోంది – మంత్రి కేటీఆర్
తెలంగాణ పాలిటిక్స్లో ఆదివారం చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి...
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్ లో జరిగింది....
నేడే ‘మునుగోడు సమరభేరి’: బీజేపీ భారీ బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్ షా, షెడ్యూల్ ఇదే…
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ సిద్ధమవుతోంది. ఉపఎన్నిక నేపథ్యంలో ‘మునుగోడు సమరభేరి’ పేరుతో బీజేపీ నేడు ( ఆగస్టు 21, ఆదివారం) మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మధ్యాహ్నం...
మునుగోడులో ఆగస్టు 21న భారీ సభ, అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగస్టు 21వ తేదీన బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ...
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలకు పార్టీ హైకమాండ్ పిలుపు.. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఆరా
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలకు డిల్లీ రావాల్సిందిగా కబురు వచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వారికి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్...
బీజేపీ కీలక నిర్ణయాలు: జూలై 21 నుంచి ‘పల్లె ఘోష’, ఆగస్టు 2 నుండి మూడో విడత ప్రజా...
తెలంగాణ రాష్ట్ర బీజేపీ మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. జూలై 21వ తేదీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 'పల్లె ఘోష-బీజేపీ భరోసా' పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే ఆగస్టు 2వ...