Home Search
అశోక్ గెహ్లాట్ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బరిలోకి ఎంపీ శశి థరూర్, సోనియాగాంధీ అనుమతి లభ్యం?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికై లోక్సభ ఎంపీ శశి...
కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించిన రాహుల్ గాంధీ.. హాజరైన తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సీఎంలు
తమిళనాడులోని కన్యాకుమారిలో 'భారత్ జోడో' యాత్రను అధికారికంగా ప్రారంభించారు కాంగ్రెస్ ఆహార నేత, ఎంపీ రాహుల్ గాంధీ. బుధవారం సాయంత్రం జాతీయ పతాకం చేతపట్టి ఆయన గాంధీ మంటపం నుంచి తొలి అడుగు...
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు
కాంగ్రెస్ నాయకుల ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసింది. రాష్ట్రపతిని కలిసిన వారిలో కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు...
నేషనల్ హెరాల్డ్ కేసు: విచారణకు భారీ ర్యాలీతో ఈడీ కార్యాలయానికి వచ్చిన రాహుల్ గాంధీ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల...
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ కోసం సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వచ్చారు. విచారణకు హాజరయ్యే క్రమంలో...
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమికి గాంధీ కుటుంబమే కాదు, కాంగ్రెస్ పార్టీ నేతలంతా బాధ్యులే – సీనియర్ నేత...
ఐదు రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే సోమవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని సమర్థించారు. ఐదు...
పారాలింపిక్స్ లో స్వర్ణ పతక విజేత అవని లేఖరాకు రూ.3 కోట్ల నగదు బహుమతి
టోక్యో పారాలింపిక్స్ లో సోమవారం నాడు భారత్ అథ్లెట్స్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అవని లేఖరా, దేవేంద్ర ఝజారియా, సుందర్ సింగ్ గుర్జార్ పారాలింపిక్ పతక విజేతలుగా...
రాజస్థాన్ లో ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు 6PM-5AM నైట్ కర్ఫ్యూ
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో రాజస్థాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 5 గంటల...
30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, బీహార్ లో ప్రచారం
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు గానూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 28న తొలి విడతలో 71 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ...
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: సచిన్ పైలట్ కు కాంగ్రెస్ ఉద్వాసన, డిప్యూటీ సీఎంగా తొలగింపు
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో కలిసి పనిచేయడానికి సచిన్ పైలట్...
రాజస్థాన్ లో కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు
సెప్టెంబర్ 16న రాజస్థాన్ లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ పరిణామాలతో బీఎస్పీ పార్టీకి రాజస్థాన్ రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆరుగురు...