Home Search
గుడివాడ అమర్నాథ్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్ష, పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పారిశ్రామిక అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు పరిశ్రమల శాఖ మంత్రి...
అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్లో మరోసారి విషవాయువు లీక్.. ఆస్పత్రి పాలైన 100 మందికి పైగా మహిళా కార్మికులు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) వద్ద మరోసారి విషవాయువు లీక్ ఘటన కలకలం రేపింది. మంగళవారం ఇక్కడి బ్రాండిక్స్ ఇండియా అప్పారెల్ సిటీలో ఉన్న సీడ్స్ ఇంటిమేట్ అపెరల్...
అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో విషాదం, బీచ్లో 7గురు విద్యార్థులు గల్లంతు.. ఘటనపై సీఎం జగన్ ఆరా
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడక మొగ వద్ద ఏడుగురు విద్యార్థులు సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వీరంతా అనకాపల్లి పట్టణంలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలకు...
విశాఖ పర్యటనలో సీఎం జగన్.. ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకం కింద రూ. 261.51 కోట్లు పంపిణీ
రాష్ట్రంలో లంచాలకు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన శుక్రవారం విశాఖపట్నం పర్యటనలో భాగంగా 'వైఎస్సార్ వాహన మిత్ర'...
అనకాపల్లి: అచ్చుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ సీడ్స్ కంపెనీ మూసివేత.. గ్యాస్ లీకేజి ఘటనలో చర్యలు
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ సీడ్స్ కంపెనీని తాత్కాలికంగా మూసివేశారు. ఘటనపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసివేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అచ్యుతాపురం వద్ద గల ప్రత్యేక...
అనకాపల్లిలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్లో గ్యాస్ లీక్, వంద మందికి పైగా అస్వస్థత – ఘటనపై సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఈరోజు జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో వంద మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజడ్లోని సీడ్స్ యూనిట్లో గ్యాస్ లీక్ అవడంతో సీడ్...
దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్.. నేడు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పందం
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ చేరుకున్నారు. ఈరోజు నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. సీఎం హోదాలో జగన్...
దావోస్ సదస్సులో ఏపీ పాలసీలు, ప్రాధాన్యతలు వివరించి పెట్టుబడులను ఆకర్షిస్తాం – మంత్రి అమరనాథ్
దావోస్లో జరిగే డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ఏపీ తన వృద్ధి పథాన్ని ప్రదర్శిస్తుందని రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మన రాష్ట్రం ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు వివరించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తామని తెలిపారు....
నేడు విశాఖలో హర్యానా సీఎం ఖట్టర్తో భేటీ కానున్న ముఖ్యమంత్రి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వల్ప పర్యటన నిమిత్తం మంగళవారం నగరానికి వస్తున్నారు. ఈరోజు వైజాగ్లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్...
ఏపీలో కొత్త కేబినెట్ : ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న స్థలంలో సోమవారం ఉదయం 11.31 గంటల నుంచి మంత్రుల...