Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో వాయిదాపడిన ఇంటర్ పరీక్షలు జూన్ 3 న నిర్వహణ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరానికి సంబంధించి మార్చ్ 23న జరగాల్సిన రెండు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర -చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ, మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 150 రోజుకి చేరుకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్...
వైఎస్ఆర్ రైతు భరోసా ప్రారంభం, రైతుల ఖాతాల్లోకి నగదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఈ కార్యక్రమాన్నీ...
ఏపీలో కొత్తగా మరో 57 మందికి కరోనా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. మే 15, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2157 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
భారత్ లో కొత్తగా 3,967 మందికి కరోనా నిర్ధారణ, మొత్తం కేసులు 81,970
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3,967 కరోనా పాజిటివ్ కేసులు, 100 కరోనా మరణాలు నమోదయ్యాయి. మే...
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే-11 పేపర్లను 6 పేపర్లుగా కుదింపు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వలన మార్చి నెలాఖరులో జరగాల్సిన పదో తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
ఏపీలో విద్యుత్ బిల్లులపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో విద్యుత్తు బిల్లులపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జూన్ 30 వరకూ విద్యుత్తు బిల్లుల చెల్లింపులను వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు...
ఏపీలో కొత్తగా మరో 36 మందికి కరోనా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. మే 14, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2100 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
ఏపీలో 5 గంటల వరకు దుకాణాలకు అనుమతి, గోల్డ్, వస్త్ర, చెప్పుల దుకాణాలకు నో పర్మిషన్
దేశవ్యాప్తంగా మే 17వ తేదీ వరకు విధించిన మూడోవిడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మే 14, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్...
ఇంగ్లీష్ మీడియంపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ, మండలానికో తెలుగు మీడియం పాఠశాల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21...