Home Search
రాజమౌళి - search results
If you're not happy with the results, please do another search
ఉచితంగా 1 లక్ష మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్న హెఛ్ఎండీఏ
పర్యావరణ సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని హెఛ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ కోరారు. ఈ నెల 31న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శుక్రవారం...
ఎల్బీ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి
"మంచి పుస్తకం మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే" నన్న గాంధీ చెప్పిన సూక్తిని యువతరం ఆకలింపు చేసుకొని విస్తృత పుస్తక పఠనంచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
ఎల్బీస్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8 నుండి జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల యొక్క ముగింపు వేడుకలు ఆగస్టు 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో చేస్తున్న...
ఆగస్టు 22న వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు: కమిటీ చైర్మన్ కేశవరావు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఆగస్టు 22వ తేదీన ఎల్.బి స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు అధ్యక్షతన నేడు బీఆర్కేఆర్ భవన్ లో జరిగిన...
ఆస్కార్ అవార్డ్ రేసులో జూ. ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు గాను అవకాశం?
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన జూ.ఎన్టీఆర్ ప్రముఖ 'ఆస్కార్ అవార్డ్' బరిలో ఉన్నాడా? దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటనకు గాను ఆయన ఆస్కార్ అవార్డ్ రేసులో నిలిచాడా?...
చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
ఆగస్టు 15వ తేదీన చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఫ్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తెలిపారు. గోల్కొండ కోటలో స్వాతంత్ర...
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం
ఆగస్టు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం, శక్తిమాన్ ఇండస్ట్రీని సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించే క్రమంలో భాగంగా గురువారం నాడు గుజరాత్ రాజ్ కోట్ లోని శక్తిమాన్ ఇండస్ట్రీని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు. మంత్రితో వెళ్లిన...
రాజ్యసభకు విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజా, మరో ఇద్దరు ప్రముఖులు, ప్రధాని మోదీ అభినందనలు
కేంద్ర ప్రభుత్వం దక్షిణాదికి చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, ప్రముఖ సంగీత దిగ్గజం ఇళయరాజా, ప్రముఖ...
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ, టిక్కెట్ల ధరల వివరాలు ఇవే
సినిమా టికెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించి సోమవారం నాడు ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం...