Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 11, గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 40 అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం ఈ భేటీలో చర్చించే...
వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు
ప్రకాశం జిల్లాకి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు జూన్ 10, బుధవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
‘జగనన్న చేదోడు’ ప్రారంభించిన సీఎం జగన్, వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ
కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంతంగా దుకాణాలున్న నాయీ బ్రహ్మణులకు, రజకులకు, టైలర్లకు రూ.10వేల ఆర్థిక సాయం...
రేపే ‘జగనన్న చేదోడు’ ప్రారంభం, వారి ఖాతాల్లోకి నేరుగా రూ.10 వేలు జమ
కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమచేయగా,...
జూన్ మూడోవారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ మూడోవారంలో జరగనున్నట్టు సమాచారం. జూన్ 11 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై...
జూన్ 11 న ఏపీ కేబినెట్ భేటీ, బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 11, గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
రేపటి నుంచే ఏపీలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం, ఆన్లైన్లోనే టికెట్ బుకింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిచేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండ్రోజుల క్రితం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మే 21, గురువారం...
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, వారి ఖాతాల్లోకి త్వరలో రూ.10 వేలు
కరోనా నియంత్రణ చర్యల్లో దేశవ్యాప్తంగా సుదీర్ఘ లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక వ్యవహారాలపై ప్రభావం పడుతున్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ...
ఏపీలో బస్సులకు గ్రీన్ సిగ్నల్, మూడు, నాలుగు రోజుల్లో ప్రకటన?
లాక్డౌన్ 4.0 ను మే 31 వ తేదీవరకు పొడిగిస్తూ కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల మినహా రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు...
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన: బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేత
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 12...