Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఫిబ్రవరి నుంచి ఇంటివద్దకే పెన్షన్లు – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 8, బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి నెల నుంచి అన్ని...
రాజధానిపై రాష్ట్రపతికి లేఖ రాసిన ప్రవాసాంధ్రులు
రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు 21 రోజులుగా ఆందోళనలు చేసున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు నుంచి అమరావతి రైతులకు మద్దతు లభించింది....
బోస్టన్ కమిటీ నివేదిక: రాజధానిపై రెండు ఆప్షన్లు, అభివృద్ధి కోసం ఆరు ప్రాంతాలు
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జనవరి 3, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
రాజధానిపై సీఎం జగన్ కు నివేదిక సమర్పించిన బీసీజీ
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జనవరి 3, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. బీసీజీ సభ్యులు ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
జగన్ విచారణకు హాజరు కావాలి – సీబీఐ కోర్టు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అక్రమాస్తుల కేసులో కోర్టుకు తప్పకుండా హాజరు అవ్వాలని హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. అక్రమాస్తుల కేసులో ఏ1, ఏ2 నిందితులుగా ఉన్న జగన్,...
అవినీతి నిరోధకశాఖ పనితీరుపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జనవరి 2, గురువారం నాడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా...
ఏపీ రాజ్భవన్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు చిన్నారులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా గవర్నర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు....
2020 – ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
2019 నుంచి 2020 లోకి సరికొత్త ఆశలతో దేశ ప్రజలు అడుగుపెట్టారు. 2020కి ఆత్మీయంగా స్వాగతం చెబుతూ నూతన సంవత్సర వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రజలు...
రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 28, శనివారం నాడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.1,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు...
కడప స్టీల్ ప్లాంట్కు ఎన్ఎండీసీతో ఒప్పందం, ఈ నెల 23న శంకు స్థాపన
కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె – పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్...