Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో బార్ల సంఖ్య 40 శాతానికి తగ్గింపు , సీఎం జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతూ బెల్ట్ షాపులను కట్టడి...
తెలంగాణ ఎంపీలకు దిశానిర్దేశం కేటీఆర్
తెలంగాణ భవన్లో నవంబర్ 15, శుక్రవారం నాడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టిఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా...
ఢిల్లీ వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 15, శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభించిన అనంతరం...
వైసీపీలో చేరిన దేవినేని అవినాష్
టీడీపీ యువనేత దేవినేని అవినాష్ నవంబర్ 14, గురువారం నాడు వైసీపీలో చేరారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ పార్టీలో చేరారు. దేవినేని అవినాష్...
మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబర్ 14, గురువారం నాడు ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక పీవీఆర్ బాలుర పాఠశాలలో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి...
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నవంబర్ 13, బుధవారం నాడు అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు...
నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ, వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్...
వీఓఏల వేతనం పెంపుపై ఉత్తర్వులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పలు హామీలను ఇప్పటికే అమలులోకి తెచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం...
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా – సీఎం జగన్
గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో నవంబర్ 7, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్...
టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యునిగా రమణ దీక్షితులు నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆగమ సలహా మండలి సభ్యునిగా ఏవీ రమణ దీక్షితులు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా టీటీడీ తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు నవంబర్...