Home Search
టీడీపీ - search results
If you're not happy with the results, please do another search
పద్మనాభతనయుడికి రాజకీయ భవిష్యత్తు లేనట్లేనా?
ముద్రగడ పద్మనాభం..కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నపేరు. అలా అని అతని కోసం రాజకీయ పార్టీలు ఎగబడటం వల్లే ఇంత పేరా అనుకుంటే అదీ కాదు. కేవలం తనంతట తాను క్రియేట్ చేసుకున్న...
ముద్రగడకు కాపులపై ప్రేముందా?
కాపుజాతి అనే పదాన్ని తెరపైకి తెచ్చి.. ఆ జాతికి రాజ్యాధికారం తేవడమే తన లక్ష్యం అని పదేపదే చెప్పే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు.? ప్రజలు మరచిపోతున్నారన్న తరుణంలో లేఖలో,...
కడప రాజకీయం.. రసకందాయం
ఏపీ రాజకీయాలు.. ప్రధానంగా కడపలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత నుంచీ సీరియల్ థ్రిల్లగా నడుస్తున్న రాజకీయాలు.. త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో మరింత...
విపక్షాల “వ్యూహం”తో ఉక్కిరిబిక్కిరి
ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. టీడీపీ,జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్, కాంగ్రెస్ అధినేత్రి షర్మిలకు తోడు ఎంపీ రఘురామకృష్ణం రాజు, తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్...
పాల్ మళ్లీ కామెడీ పాలవుతారా?
తూటాల్లాంటి నేతల మాటలు, ఆ మాటలకు ఘాటు కౌంటర్లు, అభ్యర్దులకు అధిష్టానం టికెట్ ప్రకటనలు, టికెట్ రాని నేతల అసంతృప్తులు, సొంతపార్టీలో నేతల పరేశాన్లు, అలకలు, అధినేతల బుజ్జగింపులతో ఏపీలో పొలిటికల్ వాతావరణం...
తెలుగు తమ్ముళ్లలో కొత్త పరేషాన్..
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సొంతపార్టీలో అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో అలిగి పక్క పార్టీలకు వెళుతున్న నేతలతో కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇన్నాళ్లూ జెండా మోసిన తమకు కాకుండా ఎన్నికల...
మురుగుడు లావణ్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో.. అధికార వైసీపీతో డీకొనడానికి టీడీపీ, జనసేనతో పాటు అన్ని పార్టీలకు ఎన్నికలకి సిద్ధమవుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ వైనాట్ 175 అంటూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు...
50ఏళ్లకే రూ. 4వేలు పెన్షన్
ఏపీ వాసులకు టీడీపీ, జనసేన అధినేతలు వరాల జల్లు కురిపించారు. మంగళగిరిలో మంగళవారం సాయంత్రం జరిగిన జయహో బీసీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బీసీ డిక్లరేషన్...
పవన్ అడ్జస్ట్మెంట్లతో అడ్జెస్ట్ అవ్వాల్సిందేనా?
కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని వినిపిస్తున్న ప్రచారానికి తాజాగా తెర పడినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకూ జనసేన పార్టీలో యాక్టివ్...
ప్రశాంత్ పేల్చిన బాంబుతో వైసీపీలో అంతర్మథనం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. వేల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేశారు. అయినప్పటికీ ప్రజామెప్పు కోసం సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రమంతటా సభలు నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలో ప్రజల...