Home Search
మంత్రి కొడాలి నాని - search results
If you're not happy with the results, please do another search
బీసీ సంక్రాంతి వేడుక: 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్ లు, 672 మంది డైరెక్టర్లు ప్రమాణం
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నాడు బీసీ సంక్రాంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ...
విజయవాడలో బాపు మ్యూజియం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడలోని బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. రూ.8 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఈ బాపు మ్యూజియాన్ని సీఎం పునః ప్రారంభించారు. అలాగే...
కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో కృష్ణానదిపై నిర్మించనున్న వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ఈ రోజు శంకుస్థాపన చేసి, పైలాన్ను ఆవిష్కరించారు....
స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన: మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చెక్కులు అందజేత
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగించిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆగస్టు 9 న జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే....
ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 న జాతీయ జెండాను ఎగురవేసేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల పేర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్య్ర...
ఒకేసారి 1088 అంబులెన్స్లను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
జూలై 1, బుధవారం ఉదయం 9:30 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద 108,104 అత్యాధునిక అంబులెన్స్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యవసర...
రైతు భరోసా కేంద్రాల లోగో ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాలును ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయ వ్యవస్థతో సమన్వయంగా పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన...
సీఎం జగన్ తో యార్లగడ్డ వెంకట్రావు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నవంబర్ 18, సోమవారం నాడు గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు భేటీ అయ్యారు. ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ పార్టీకి...
ఏపీఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, అక్టోబర్ 30 బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన...
సీఎం జగన్ ను కలిసిన వంశీ, త్వరలో వైసీపీ లోకి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో, అక్టోబర్ 25 శుక్రవారం నాడు టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. మంత్రులు పేర్నినాని, కొడాలి నానిలతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి...