Home Search
పోచారం శ్రీనివాస్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ప్రమాణస్వీకారం
మెదక్ జిలాల్లోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి నిలిచిన ఎం.రఘునందన్ రావు 1079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్...
కొనసాగుతున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఈ రోజు ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలవగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కోసం...
ఆగస్టు 15 న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15, శనివారం నాడు ఉదయం 10...
అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి, నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం ప్రగతిభవన్ నుంచి గన్పార్క్ వద్దకు చేరుకొని, అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు....
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చ్ 19న నామినేషన్ల దాఖలకు ఆఖరి తేదీ కాగా, ఏప్రిల్ 7వ...
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరెస్ట్
తెలంగాణ శాసనసభ రెండో రోజు బడ్జెట్ సమావేశాలు సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్...
అసెంబ్లీ నుంచి ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చ సందర్భంగా అధికార...
తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు వీరే
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 29, శనివారం నాడు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాల వారీగా...
మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్ఘాట్ వద్దకు చేరుకొని, రాజ్ఘాట్పై పుష్పగుచ్చం...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యాయి. ఆరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ 2019-20 సంవత్సరానికి గాను రూ.1,46,492.3 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు...