Home Search
పోచారం శ్రీనివాస్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
బాన్సువాడలో మాతా శిశు ఆసుపత్రిని ప్రారంభించిన శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ పట్టణంలో రూ.17.80 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల "మాతా శిశు ఆసుపత్రి" (MCH)ని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అలాగే రూ.9 కోట్ల ప్రత్యేక నిధులతో...
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా నిన్న...
మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం, హాజరైన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు (నవంబర్...
తెలంగాణ: రాజీనామా లేఖను సమర్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆమోదించిన స్పీకర్ పోచారం
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే రోజున ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోమవారం...
దేశంలో అత్యధిక మందికి, ఎక్కువ మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : స్పీకర్ పోచారం
దేశంలో అత్యధిక మందికి, ఎక్కువ మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది ప్రజలకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయన్నారు....
నేటి నుండే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, 12.10 గంటలకు గవర్నర్ తమిళిసై ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి (ఫిబ్రవరి 3, శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, వెంటనే ఉభయ సభలను(శాసన సభ,...
రేపటినుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, సమీక్షా సమావేశం నిర్వహించిన శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3, శుక్రవారం నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్...
హకీంపేట ఎయిర్బేస్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
ఐదు రోజుల శీతాకాల విడిది కోసం తెలంగాణ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట ఎయిర్బేస్కు చేరుకున్న...
శాంతియుత పంథాలో తెలంగాణ సాధించి ప్రగతిపథాన సాగుతున్నాం, అదేస్ఫూర్తితో భారతదేశ ప్రగతిని సాధిద్దాం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లలకు క్రిస్టమస్ బహుమతులను అందించి, వారిని ఆప్యాయంగా పలకరించి, క్రిస్మస్...
తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పాటు, తుది నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 22, మంగళవారం నాడు తుది నోటిఫికేషన్ జారీచేసింది. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో నూతనంగా పోతంగల్ రెవిన్యూ...