Home Search
పోచారం శ్రీనివాస్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
బాన్సువాడలో మాతా శిశు ఆసుపత్రిని ప్రారంభించిన శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ పట్టణంలో రూ.17.80 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల "మాతా శిశు ఆసుపత్రి" (MCH)ని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అలాగే రూ.9 కోట్ల ప్రత్యేక నిధులతో...
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా నిన్న...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కళాశాలను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు....
అసెంబ్లీ వద్ద కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో ఏర్పాటు చేసిన 'కంటి వెలుగు' ప్రత్యేక శిబిరాన్ని బుధవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు....
మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం, హాజరైన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు (నవంబర్...
తెలంగాణ: రాజీనామా లేఖను సమర్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆమోదించిన స్పీకర్ పోచారం
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే రోజున ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోమవారం...
దేశంలో అత్యధిక మందికి, ఎక్కువ మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : స్పీకర్ పోచారం
దేశంలో అత్యధిక మందికి, ఎక్కువ మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది ప్రజలకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయన్నారు....
ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ను నియమించడం వెనుక మతలబేంటి..?
తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆయన ప్రోటెం స్పీకర్గా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. అక్బరుద్దీన్...
కాంగ్రెస్ చేతికి తెలంగాణ
తెలంగాణలో కర్ణాటక ఫలితాలు పునరావృతమయ్యాయి. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అంచనాలకు మించిన స్థానాల్లో హస్తం పార్టీ విజయకేతనం ఎగురువేసింది. కారు పార్టీకి బ్రేకులు వేసి హస్తం పార్టీ దూసుకెళ్లింది. కాంగ్రెస్ అగ్రనేతలందరూ...
నామినేషన్లలో ఒక పేరు..వాడుకలో మరో పేరు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతలంతా ప్రచారాలతో పోరెత్తిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎదురైన ఒక విచిత్రమైన విషయం గురించి మరోసారి అంతా చర్చించుకుంటున్నారు. అభ్యర్థుల నామినేషన్ పేపర్లలో ఉన్న...