Home Search
%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
ఆందోళనకరం .. ప్రచారపర్వం.. !
పార్లమెంట్ ఎన్నికల వేళ.. అధికార, విపక్ష పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే.. ప్రచార తీరులో మార్పు కనిపిస్తోంది. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనే ధోరణి ఉంటోంది. మాకు కాకుండా ప్రత్యర్థి పార్టీకి...
బీజేపీకి ఏపీలో ఇదే చాన్స్?
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అంతగా బలం.. బలగం లేదు. పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మినహా.. గత పదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ నేతలు బీజేపీలోకి రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ అధ్యక్షుడిగా...
“గళం’’ వినిపించారు.. బలం పెంచుకున్నారా?
పదేళ్ల కిందట సూపర్ సక్సెస్ కాంబినేషన్గా పేరొందిన నరేంద్ర మోదీ, చంద్రబాబు ద్వయం.. మరోసారి సక్సెస్ సొంతం చేసుకుంటుందా.. అంటే అవును అన్నట్లుగానే తాజా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట...
ప్రజాగళంలో బాబు, పవన్ స్పీచ్ హైలెట్
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలకు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ సభలో వికసిత్ భారత్...
జగన్ సర్కార్పై మోదీ ఘాటు విమర్శలు
మార్చి 17న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేటలోని బొప్పూడిలో ప్రజాగళం సభ ఏర్పాటు చేస్తుందన్న దగ్గర నుంచి అందరి దృష్టీ అటే వెళ్లింది. ముఖ్యంగా ప్రధాని మోదీ ఈ సభకు హాజరవుతారనే...
అధినాయకులు కలిశారు.. మరి కార్యకర్తలు?
భారతీయ జనతా పార్టీతో బంధం ఏర్పరచుకున్న తర్వాత.. టీడీపీ-జనసేన మరింత హుషారుగా ఉన్నాయి. ఈ మైత్రీ భవిష్యత్ లో ఇతరాత్ర కార్యకలాపాలకు దోహదపడుతుందని భావిస్తున్నాయి. సీట్ల పంపకం కూడా పూర్తయింది. రాష్ట్ర ప్రయోజనాలను...
నైరాస్యంలో జనసేన కేడర్
పవన్ కల్యాణ్.. ఆపేరులోనే పవర్ ఉండేది. రీల్ లైఫ్లో పవర్స్టార్గా పేరుంది. ఆ ఒక్క విషయంలో తప్పా.. రియల్ లైఫ్లోనూ మంచిపేరే ఉంది. కానీ.. రాజకీయరంగంలో ఆయన వేస్తున్న అడుగులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం...
ఎన్డీఏ గెలుపుపై అంత నమ్మకమా?
పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు చాలా ధీమాగా ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ సహా ప్రముఖ నేతలు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ.. ఎన్డీఏ 400 స్థానాలకు పైగా...
జగమంతా రామమయం
అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. అన్న కవి మాటలు నేడు సాక్షాత్కరిస్తున్నాయి. అయోధ్య రామజన్మభూమి వివాదానికి చరమగీతం పాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక అనతికాలంలోనే రామమందిరాన్ని నిర్మించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం...
చంద్రబాబు ”వ్యూహం” ఫలించేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిది సుదీర్ఘ రాజకీయ అనుభవం. రాజకీయాల్లో తలపండిన నేత. పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన ఆ స్థాయికి రావడానికి ఎన్నో వ్యూహాలు పన్ని ఉంటారు....