Home Search
%E0%B0%B8%E2%80%8C%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE %E0%B0%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితతో పాటు పాఠశాల...
రేపే తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. ప్రకటించనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎలర్ట్. రేపు (బుధవారం, మే 9, 2023) మధ్యాహ్నం 12 గంటలకు ఈ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా...
తెలంగాణలో పదో తరగతి పరీక్ష పేపర్ల లీక్పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన
తెలంగాణలో పదో తరగతి (ఎస్ఎస్సీ) ప్రశ్నాపత్రాల వరుస లీకేజీ ఘటనలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అధికారులు,...
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు...
గవర్నర్ తమిళిసై లేఖపై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అన్ని సందేహాలు నివృత్తి చేస్తామని వెల్లడి
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాసిన లేఖ ప్రభుత్వానికి అందిందని, అందులో ఆమె వ్యక్తం చేసిన అన్ని సందేహాలను నివృత్తి చేస్తామని తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ...
తెలంగాణలో ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్లో సిలబస్ మార్పు, కొత్త బుక్స్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలోని ఇంగ్లీష్ సబ్జెక్టులో సిలబస్ మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర కొత్త ఇంగ్లీష్ పుస్తకాలను గురువారం రాష్ట్ర...
తెలంగాణలో జూన్ 30న పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు-2022 ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్ 30,...
జూలై 1న టీఎస్ టెట్-2022 ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్/ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2022 ను జూన్ 12న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ టెట్-2022 ఫలితాలను జూలై 1వ తేదీన విడుదల చేయాలని...
ఆందోళన విరమించిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన చర్చలు సఫలం
నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంకు చెందిన విద్యార్థులు గత వారం రోజులుగా ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జరిపిన...
రాజకీయాలకు బాసర ట్రిపుల్ ఐటీ వేదిక కావద్దు, ఆందోళన విరమించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన విరమించాలని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...