Home Search
అమరావతి - search results
If you're not happy with the results, please do another search
హస్తినలో సీఎం జగన్.. అమరావతిలో పవన్
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల పొత్తులు, నేతల ఎత్తులు తెర మీదకు వస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఒంటరిగా ఎన్నికలు వెళ్తుండగా.....
త్వరలో అమరావతికి ప్రియాంక గాంధీ.. విశాఖకు రాహుల్ గాంధీ..
తెలంగాణలో గెలిచి తీరుతామని కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. మూడో తేదీ తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని అంటున్నారు. సానుకూల పవనాలు వీయడం.. పలు సర్వేల నివేదికలు అనుకూలంగా రావడంతో టి.కాంగ్రెస్...
వైసీపీ ప్రభుత్వానికి హకోర్టులో ఎదురుదెబ్బ.. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి బ్రేక్..!
ఏపీలో రాజధానిగా ఉన్న అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో.. అమరావతిలోని ఆర్5 జోన్లో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం...
అమరావతిలో ఇళ్ల నిర్మాణ పనులు వాయిదా ఎందుకో?
ఏపీ సీఆర్డీయే చట్టాలను మార్చి కూడా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ల నిర్మాణం విషయంలో మాత్రం ముందుకెళ్లే మార్గాన్ని అన్వేషిస్తోంది. నెలక్రితమే ముహూర్తం ఖరారు చేసినా...
ఇకపై అమరావతి అందరిదీ.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సామాజిక అమరావతి కానుంది – సీఎం జగన్
ఇకపై అమరావతి అందరిదీ అని, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సామాజిక అమరావతిగా అవుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలోని...
రేపే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల కార్యక్రమం.. పంపిణీ చేయనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలోని ఆర్-5 జోన్లో పేదలకు రేపు (శుక్రవారం, మే 26, 2023) ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల...
సీఎం జగన్లా నాకు ఊరికో ప్యాలెస్ లేదు, అమరావతిలో అద్దె ఇంట్లో ఉంటున్నా – పెందుర్తి సభలో టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని, దీనికి నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సమ్మతం తెలిపారని చెప్పారు...
ఆ జిల్లాలలో ఇళ్ళు లేనివారికి అమరావతిలో ఇంటి పట్టాలు.. సీఆర్డీఏ సమావేశంలో సీఎం జగన్ ఆమోదం
గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల లోని ఇళ్ళు లేని పేదవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరందరికీ రాజధాని అమరావతిలో ఇంటి పట్టాలు అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
అమరావతి రాజధాని రైతుల 1200 రోజుల పోరాటానికి అభినందనలు – టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 1200 రోజులకు చేరుకుంది. ప్రస్తుతం అమరావతి పరిధిలోని మందడంలో రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతోంది....
ఏపీ రాజధాని అమరావతి కేసులో సుప్రీం కీలక నిర్ణయం, 28వ తేదీనే విచారిస్తామని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును 28వ తేదీనే విచారిస్తామని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం, 28వ...