Home Search
ఎంపీ రఘురామకృష్ణరాజు - search results
If you're not happy with the results, please do another search
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం, ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి ప్రయత్నించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) లోతుగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని...
ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు, బెయిల్ పిటిషన్ కు సంబంధించి శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ తరపున ముకుల్...
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, సుప్రీంకోర్టు ఆదేశాలు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా వాదనలు జరిగాకా, ముందుగా ఎంపీ వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు...
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు, బెయిల్ పిటిషన్ కొట్టివేత
నర్సపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ముందుగా ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం నాడు అరెస్ట్ చేసిన విషయం...
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం నాడు అరెస్ట్ చేసింది. ఆయనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 124ఏ, 153 బి, 505 ఐపీసీ, 120 బి సెక్షన్ల కింద...
అభ్యర్ధి మార్పు లేదన్న రఘురామకృష్ణరాజు
ఏపీ సీఎం కల, ఇప్పుడు కల్లే అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. తాను నరసాపురం స్థానం నుంచే రాబోయే ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాజాగా రచ్చబండలో...
ఎంపీ అరెస్టుకు ఇదా సమయం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ...
స్పీకర్ ఓం బిర్లాను కలిసిన వైసీపీ ఎంపీలు, రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను జూలై 3, శుక్రవారం నాడు వైస్సార్సీపీ ఎంపీల బృందం కలిసింది. ఈ సందర్భంగా నర్సాపురం వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎంపీల బృందం స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు...
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఏపీ ఎంపీలు సమావేశం
దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో ఏపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 24 మంగళవారం నాడు విజయవాడలో సమావేశమయ్యారు. రైల్వేల పరంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం, అమరావతికి...
విపక్షాల “వ్యూహం”తో ఉక్కిరిబిక్కిరి
ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. టీడీపీ,జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్, కాంగ్రెస్ అధినేత్రి షర్మిలకు తోడు ఎంపీ రఘురామకృష్ణం రాజు, తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్...