Home Search
లతా మంగేష్కర్ - search results
If you're not happy with the results, please do another search
నేడు అయోధ్యలో లతా మంగేష్కర్ చౌక్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్కు అరుదైన గౌరవం దక్కింది. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంగేష్కర్ 93వ జయంతి సందర్భంగా.. ఆమె పేరుతో అయోధ్యలోని ఒక కూడలిని లతా...
ఆగిన గాన కోకిల గానం.. ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత
భారతీయ సినీ అభిమానులను దశాబ్దాలపాటు తన గాత్రంతో మురిపించిన గాన కోకిల మూగబోయింది. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఈరోజు కన్నుమూశారు. గత నెల రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం...
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వదంతులు.. వివరణ ఇచ్చిన అధికార ప్రతినిధి
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి కీలక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి...
కరోనా బారిన పడిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్
భారతీయ సినీమా పరిశ్రమలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ కు కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని...
ప్రధాని మోదీకి తొలి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డుతో సత్కారం.. ఏప్రిల్ 24న ప్రదానోత్సవం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రారంభోత్సవ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించనున్నట్లు మంగేష్కర్ కుటుంబం సోమవారం ప్రకటించింది. సింగింగ్ లెజెండ్ లతా మంగేష్కర్ తండ్రి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ 80వ వర్ధంతిని పురస్కరించుకుని...
భారతీయ దిగ్గజ గజల్ గాయకుడు భూపీందర్ సింగ్ కన్నుమూత
భారతీయ సంగీత లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దాదాపు ఐదు దశాబ్దాలపాటు తన గాత్రంతో యావత్ సంగీతాభిమానులను అలరించిన భారతీయ దిగ్గజ గజల్ గాయకుడు భూపీందర్ సింగ్ కన్నుమూశారు. కోలన్ కేన్సర్, కోవిడ్...
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అభినందనలు అందుకున్న ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సెకండ్ సెషన్ సోమవారం నుంచి ప్రారంభం అయినా విషయం తెలిసిందే. ఈరోజు (మంగళవారం) బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, బీజేపీ...
ఇండియా vs వెస్టిండీస్ ఫస్ట్ వన్డే: చారిత్రక 1000వ వన్డే మ్యాచ్ను గెలుచుకున్న భారత్
ఇండియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత్ బోణీ చేసింది. ఈ సిరీస్లో భాగంగా నిన్న (ఆదివారం) జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. భారత జట్టుకు ఓవరాల్...
శ్రీదేవి, రేఖలకు ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం
2018, 2019 సంవత్సరాలకు గానూ ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరావు జాతీయ పురస్కారాలను, దివంగత నటి శ్రీదేవి బోనీకపూర్, మరో సీనియర్ నటి రేఖలకు ప్రకటించారు. చిత్ర పరిశ్రమకు తమ ప్రతిభతో సేవలందించిన వారిని...
నేడు జమ్మూకాశ్మీర్ లో జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్న పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (ఏప్రిల్ 24, ఆదివారం) జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం 11:30 గంటలకు జమ్మూ కాశ్మీర్ లో జరిగే జాతీయ పంచాయితీ...