Home Search
వాసిరెడ్డి పద్మ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్కు వాసిరెడ్డి పద్మ రిజైన్
ఎన్నికలు సమీపిస్తుండటంతో..రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత క్యూరియాసిటితో గమనిస్తున్నారు ఏపీ వాసులు. ఎక్కడ ఏ రాజకీయ పరిణామం జరిగినా ఆసక్తిగా గమనిస్తున్నారు. పార్టీలో అసంతృప్తులతో రాత్రికి రాత్రే కొనసాగుతున్న వలసలు సొంత పార్టీ నేతలకే...
ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై డీజీపీకి ఏపీ మహిళా కమిషన్ లేఖ.. విచారణ చేయాలని కోరిన చైర్పర్సన్ వాసిరెడ్డి...
ఆంధ్రప్రదేశ్ హిందూపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారం తెలుగు రాష్ట్రాలలోని కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ స్పందించింది....
మహిళా కమిషన్ ఎదుట హాజరు కానందుకు చంద్రబాబుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం – చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్ విజయవాడ)లో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దుమారం రేపుతున్నాయి. ఈ...
షర్మిల వ్యాఖ్యలపై డోస్ పెంచుతున్న వైసీపీ!!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి పెరుగుతోంది. కుటుంబం, బంధుత్వం.. ఇవేమీ చూడకుండా అధికార, ప్రతిపక్షపార్టీలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. ప్రత్యర్థి గెలవకుండా చేయడమే లక్ష్యంగా ప్రచారానికి పదును పెడుతున్నాయి. ప్రధానంగా వైసీపీ, కాంగ్రెస్ రాజకీయాలు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు నోటీసులు జారీ చేసిన ఏపీ మహిళా కమిషన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారాన్నే రేపాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్కు ఏపీ మహిళా కమిషన్...
రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్.. ఆయనకు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు, మహిళా నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'రాఖీ' పండుగ సందర్భంగా.. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. 'రక్షాబంధన్' అన్నది ఆత్మీయతలూ, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా,...
బాధితులకి న్యాయం చేయాలని ప్రశ్నిస్తే, నోటీసులిస్తారా? మహిళా కమిషన్ జారీ చేసిన సమన్లపై, స్పందించిన బోండా ఉమా
బాధితులకి న్యాయం చేయాలని ప్రశ్నిస్తే, నోటీసులిస్తారా? అని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సభ్య సమాజం సిగ్గుపడేలా ఒక మానసిక...
టీడీపీ అధినేత చంద్రబాబుకు సమన్లు జారీ చేసిన ఏపీ మహిళా కమిషన్.. ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని...
ఏపీ మహిళా కమిషన్ ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సమన్లు జారీ చేసింది. చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ “నోటీస్” జారీ...
విజయవాడ బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు, రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేత
విజయవాడలో వేధింపులకు గురైన బాధితురాలికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆస్పత్రిని సందర్శించి బాధితురాలిని పరామర్శించారు. ఆమె...
విజయవాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఈరోజు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న...