Home Search
సింహాచలం - search results
If you're not happy with the results, please do another search
తొలిసారిగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
ఈరోజు విశాఖ పర్యటనలో భాగంగా తొలిసారిగా సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సతీసమేతంగా విచ్చేశారు. సోమవారం ఉదయం విజయవాడ నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు ప్రత్యేక విమానంలో...
సీఎం జగన్ అర్జునుడు కాదు..భస్మాసురుడు
సీఎం జగన్ అర్జునుడు కాదని.. ఆయనొక భస్మాసురుడని టీడీపీ యువనేత నారా లోకేష్ ఆరోపించారు. ఆదివారం విశాఖ సౌత్లో శంఖారావం సభలో మాట్లాడిన ఆయన ..చంద్రబాబు హయాంలో విశాఖ పట్నంను జాబ్ క్యాపిటల్గా...
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి 15 మంది సభ్యులతో కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు/పాలకమండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 15 మంది సభ్యులతో...
నేడు భారత్ లో పాక్షిక సూర్యగ్రహణం, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల మూసివేత
ప్రపంచంలోని అనేక దేశాల్లో నేడు (అక్టోబర్ 25, మంగళవారం) పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. భారతదేశంలో కూడా ఈశాన్య ప్రాంతంలోని కొన్ని రాష్ట్రాల్లో మినహా చాలా రాష్ట్రాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది. న్యూఢిల్లీలో సాయంత్రం...
ఈ నెల 20 నుంచి ఏపీలోని ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలు – దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దేవాలయాల సందర్శనకు వచ్చే భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను తప్పించేందుకు సులువైన విధానాన్ని అమలుచేయడానికి నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి...
విశాఖపై సీఎం జగన్కు ప్రత్యేక అభిమానం, భవిష్యత్తులో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తాం – మంత్రి విడదల రజిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణానికి ప్రత్యేక స్థానం ఉందని, అలాగే విశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానమని పేర్కొన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని. గురువారం జిల్లా...
నేడు విశాఖలో హర్యానా సీఎం ఖట్టర్తో భేటీ కానున్న ముఖ్యమంత్రి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వల్ప పర్యటన నిమిత్తం మంగళవారం నగరానికి వస్తున్నారు. ఈరోజు వైజాగ్లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్...
మాన్సాస్ ట్రస్టు చైర్మన్ నియామక జీవో కొట్టేసిన హైకోర్టు, అశోక్ గజపతిరాజును తిరిగి నియమించాలని ఆదేశాలు
విజయనగరం మాన్సాస్ ట్రస్టు చైర్మన్ నియామకంపై ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. 2020 మార్చిలో మాన్సాస్, సింహాచలం ట్రస్టుల చైర్మన్...
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ నియామకంపై స్పందించిన అశోక్ గజపతిరాజు
విజయనగరం జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో నడుస్తున్న ప్రఖ్యాత మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా సంచయత గజపతి రాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ట్రస్ట్కు చైర్మన్ గా వ్యవహరిస్తున్న...