Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
ఏలూరులో ఘోర అగ్నిప్రమాదం, 6గురు మృతి.. రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 6గురు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఏలూరు...
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ను ప్రశ్నించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయమై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన కొన్ని ప్రశ్నలను సంధించారు. ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ...
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ఆ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఒక కీలక కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరు కావాల్సిందిగా సమన్లు అందుకున్నారు. 'నేషనల్ హెరాల్డ్'...
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తుందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు మంత్రి...
ఆర్ధిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత్ సాయం.. పెద్దన్న పాత్ర పోషిస్తోందని ప్రశంసించిన మాజీ క్రికెటర్ జయసూర్య
స్వాతంత్ర్యం తర్వాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న శ్రీలంకకు సహాయం పంపినందుకు భారత ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య. ఈ...
పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే ప్రధాని...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, డీఏ, డీఆర్ 3 శాతం పెంపు, 34 శాతానికి చేరిక
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) మరియు పెన్షనర్లకు డియర్నెస్...
తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ రైతుల తరపున కాంగ్రెస్ కొట్లాడుతుంది: రాహుల్ గాంధీ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై గత కొన్ని రోజులుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఏ వరి ధాన్యం అందుబాటులో...
గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం
గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం తలైగావ్లోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్ళై...
నేడే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం, భారీగా ఏర్పాట్లు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ సొంతంగానే 255 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే....