Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకారం
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితాల వెలువడ్డాక 10 రోజుల సస్పెన్స్ అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పుష్కర్ సింగ్...
యూపీ: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన యోగి ఆదిత్యనాథ్.. 25న సీఎంగా ప్రమాణ స్వీకారం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మార్చి 25న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఆయన ప్రస్తుతం శాసనమండలి (ఎమ్మెల్సీ) సభ్యుడిగా కొనసాగుతున్నారు. మరో 3 రోజుల్లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి...
పద్మశ్రీ పురస్కారం అందుకున్న దర్శనం మొగులయ్య, గరికపాటి నరసింహారావు
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరానికి...
బెంగాల్ కోసం 25 కోట్లకు పెగాసస్ స్పైవేర్ ఆఫర్ చేశారు, కానీ నేను ఒప్పుకోలేదు.. మమతా బెనర్జీ సంచలన...
భారత్లో గతేడాది రాజకీయంగా కలకలం రేపిన ఇజ్రాయెల్ భద్రతా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవస్థపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: హంగ్ దిశగా రిజల్ట్స్.. బీజేపీకే అవకాశం?
దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ముందుగా...
నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ‘నారీ శక్తి పురస్కార్’- 2020 మరియు 2021 ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2020 మరియు 2021...
నేడు ‘జాతీయ సైన్స్ దినోత్సవం’ – ప్రముఖ శాస్త్రవేత్త సీవీ రామన్ అద్భుత ఆవిష్కరణ చేసిన రోజు
భారతీయ వైజ్ఞానిక చరిత్రలో ఈరోజుకి ఒక విశిష్ట స్థానం ఉంది. ప్రముఖ వైజ్ఞానిక శాస్త్రవేత్త సీవీ రామన్ 1928 ఫిబ్రవరి 28న ఒక అద్భుత ఆవిష్కరణ చేశారు. ఏదేని ఒక వస్తువు మీద...
మేడారంలో వన దేవతలను దర్శించుకున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రేణుక సింగ్
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర నేటితో మూడురోజుకి చేరుకుంది. పలువురు ప్రముఖులు మేడారం చేరుకొని సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు కేంద్ర సాంస్కృతిక,...
ముచ్చింతల్ లో ముగింపు వేడుకలు.. చాటిచెప్పిన ‘సమతామూర్తి’ స్ఫూర్తి
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి...
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యం – ప్రియాంక గాంధీ
త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని,...