Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
వైసీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ జంపింగ్ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. నేతలు పెద్ద ఎత్తున పార్టీలు మారుతున్నారు. చొక్కా మార్చినంత సింపుల్గా పార్టీ కండువాలు కప్పేస్తున్నారు. అందరికంటే ముందే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుండడంతో అసంతృప్తులు అంతా...
షర్మిలకు అండగా ప్రచారానికి మంత్రి కొండా సురేఖ
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రంగంలోకి దిగిన వైఎస్ షర్మిల ..ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా వెళుతున్నారు. ఏపీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ నూతన జవసత్వాలు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు....
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి స్పీడ్ పెంచేశాయి. అయితే సార్వత్రిక ఎన్నికలకంటే ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో...
రేపో, మాపో వైసీపీ అయిదో జాబితా?
ఎన్నికల వేళ అధికార వైసీపీ స్పీడ్ పెంచేసింది. ముందు నుంచి కూడా మిగతా పార్టీలతో పోల్చుకుంటే దూకుడుగా వెళ్తోన్న వైసీపీ.. ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే నాలుగు అభ్యర్థుల జాబితాలను వైసీపీ...
వైసీపీ ఐదో జాబితా వచ్చేది అప్పుడే..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ అభ్యర్థుల జాబితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన వైసీపీ.. ప్రస్తుతం ఐదో జాబితాపై కసరత్తు చేస్తోంది. అయితే వైసీపీ హైకమాండ్...
ఏ క్షణమైనా వైసీపీ నాలుగో జాబితా విడుదలయ్యే అవకాశం
రెండోసారి సీఎం కుర్చీ దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని వ్యూహాలు పన్నినప్పటికీ.. అంతకు మించిన వ్యూహాలతో ముందుకు కదులుతున్నారు. అన్ని పార్టీలకంటే...
తన కుమారుడి పెళ్లికి పవన్ కళ్యాణ్ను ఆహ్వానించిన షర్మిల
వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి త్వరలో ఓ ఇంటివాడు కాబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17న అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం జరగనుంది. జనవరి 18న హైదరాబాద్లో వీరి ఎంగేజ్మెంట్ జరగనుంది....
వైసీపీకి దూరమవుతోన్న కాపు నేతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ కాపు సామాజికవర్గం చుట్టే తిరుగుతున్నాయి. ఏపీలో 23 శాతం మంది ఓటర్లు కాపులే. అందుకే కాపు సామాజిక ఓటు...
వైసీపీ మూడో జాబితా సంక్రాంతి తర్వాతేనా..?
పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చుతూ సంచలనానికి తెరలేపారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50కి మందికి పైగా సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ప్రజాబలం తగ్గినవారిని.. పనితనం బాగోలేని...
కాంగ్రెస్పై షర్మిల ఆశలు.. మరి రేవంత్ ఒప్పుకుంటారా?
కొన్ని నెలలుగా తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అంచనాలను సైతం తలకిందులు చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తుంది తప్ప కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదన్న...