Home Search
%E0%B0%85%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E2%80%8C %E0%B0%B7%E0%B0%BE - search results
If you're not happy with the results, please do another search
నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సౌత్ జోనల్ కౌన్సిల్ భేటీ.. హాజరుకానున్న తెలంగాణ హోంమంత్రి...
నేడు కేరళ రాజధాని తిరువనంతపురంలో దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభింస్తున్నారు. శనివారం మొదలవుతున్న ఈ 30వ సదరన్ జోనల్ కౌన్సిల్...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ.. తెలంగాణలో శాంతిభద్రతలపై నివేదిక
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఒక ప్రత్యేక నివేదికను సమర్పించినట్లు సమాచారం....
తెలంగాణలో కమలం వికసించేలా మునుగోడు ప్రజల తీర్పు ఉండాలి – సమరభేరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక సందర్భంగా ఆదివారం మునుగోడు పట్టణంలో బీజేపీ ‘మునుగోడు...
వరద నష్టం అంచనాకై తెలంగాణకు హైపవర్ కమిటీ, అమిత్ షాకు కృతజ్ఞతలు: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క హైపవర్ కమిటీ తెలంగాణను సందర్శించనుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్...
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంది, కేసీఆర్ మీరు సిద్ధమా? – కేంద్ర హోం మంత్రి అమిత్...
తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని, సీఎం కేసీఆర్ ఎన్నికలకు సిద్ధమా అని ప్రశ్నించారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. రేపే ఎన్నికలు పెట్టిన గెలుస్తుందని...
తెలంగాణ నయా నిజాంను గద్దె దించేందుకే బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ్ యాత్ర’ – కేంద్ర హోంమంత్రి అమిత్...
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా అప్పుడే తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ...
వరదలతో నష్టం, తక్షణసాయంగా రూ.1000 కోట్లు ఇవ్వండని ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలకు వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలువనున్న బండి సంజయ్, ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో...
ప్రధాని మోదీతో అమిత్ షా భేటీ, లాక్డౌన్ పొడిగింపుపై చర్చ?
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. మే 29, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...