Home Search
%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF %E0%B0%B8%E0%B0%82%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
అక్కడా.. ఇక్కడా.. అదే లొల్లి..!
రైతు భరోసా నిధులలో కేంద్ర వాటాను కూడా తన వాటాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రచారం చేసుకుంటున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తాజాగా విమర్శించారు. శ్రీశైలం డ్యాం మరమ్మతులకు కేంద్రం...
బీజేపీకి గట్టి షాక్ ఇచ్చే యోచనలో ఆ నలుగురు సీనియర్ నేతలు?
తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజురోజుకు రెట్టింపు అవుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. రాజకీయ నాయకులు ఇళ్లు మారినంత సింపుల్గా పార్టీలు మారుతూ హీట్ పెంచుతున్నారు. నిన్న ఉన్న...
హైదరాబాద్లో బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర ఓబీసీ సమ్మేళనం ప్రారంభం.. పాల్గొన్న బండి సంజయ్
బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ఓబీసీ సమ్మేళనం హైదరాబాద్లో ప్రారంభమైంది. గురువారం నాగోల్లోని శుభం కన్వెన్షన్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ...
తెలంగాణ నుంచి 4గురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. 4 బొగ్గు బ్లాకులను వేలంలో పెట్టారు – మంత్రి కేటీఆర్
తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. 4 బొగ్గు బ్లాకులను వేలంలో పెట్టారని మండిపడ్డారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. సోమవారం ఆయన మంచిర్యాల, గోదావరిఖనిలో పర్యటించారు. పర్యటనలో...
ఈనెల 14న కరీంనగర్లో లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’.. ప్రకటించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 14న కరీంనగర్లో భారీ ఎత్తున ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ‘ఏక్తా యాత్ర’...
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం – కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన చేవెళ్లలో ఆదివారం రాత్రి నిర్వహించిన...
మే మొదటివారంలో సరూర్నగర్లో భారీ బహిరంగ సభ, ముఖ్య అతిథిగా పాల్గొననున్న ప్రియాంకా గాంధీ – టీపీసీసీ చీఫ్...
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంచిర్యాలలో పర్యటించిన కొన్ని రోజుల తర్వాత, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మే మొదటి వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆమె...
ఈ నెల 23న తెలంగాణకు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చేవేళ్లలో భారీ బహిరంగ సభకు హాజరు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. గత కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలన్న పట్టుదలగా ఉన్న బీజేపీ అగ్ర నాయకత్వం త్వరలో కర్ణాటకలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై...
తెలంగాణాలో పార్టీలోకి చేరికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. ఢిల్లీలో మకాం వేసిన బండి సంజయ్, ఈటల రాజేందర్
తెలంగాణాలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. అధికార బీఆర్ఎస్ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలలో ఉన్న అసంతృప్తులను చేర్చుకుని క్షేత్రస్థాయిలో...
టీఎస్పీఎస్సీ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే, టెన్త్ పేపర్ లీకేజీని తెరపైకి తెచ్చారు – బీజేపీ ఎమ్మెల్యే...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే, టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం తెరపైకి తెచ్చారని ఆరోపించారు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సోమవారం...