Home Search
%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF %E0%B0%B8%E0%B0%82%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
అక్టోబర్ 2న హుస్నాబాద్ లో బండి సంజయ్ తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా తోలి దశ ప్రజా సంగ్రామ యాత్రను అక్టోబర్...
దళిత బంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన బండి సంజయ్
దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్క దళితుడికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేయాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు లేఖ...
25వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న పాదయాత్ర 25వ రోజుకు (సెప్టెంబర్ 21, మంగళవారం) చేరుకుంది. కామారెడ్డిలో జరుగుతున్న 25వ...
బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తాం : బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంగారెడ్డి సభలో మాట్లాడుతూ, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు...
ప్రజా సంగ్రామ యాత్ర 100 కి.మీ పూర్తి, ప్రజలకు, బీజేపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన బండి సంజయ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న పాదయాత్ర పదో రోజుకు (సెప్టెంబర్ 6, సోమవారం) చేరుకుంది. ప్రజా సంగ్రామ యాత్రలో...
బండి సంజయ్ ఎనిమిదో రోజు పాదయాత్రలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న పాదయాత్ర ఎనిమిదో రోజుకు (సెప్టెంబర్ 4, శనివారం) చేరుకుంది. వికారాబాద్ లో జరుగుతున్న...
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రేపే ప్రారంభం
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేప్పట్టబోతున్న పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది. రేపు (ఆగస్టు 28, శనివారం) ఉదయం 9.30...
బండి సంజయ్ మహా పాదయాత్ర వాయిదా
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగస్టు 9వ తేదీ నుండి హైదరాబాద్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి “మహా పాదయాత్ర” చేపట్టనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే....
ఆగస్టు 9 నుంచి బండి సంజయ్ మహా పాదయాత్ర
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా, క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో "మహా...